Month : January 2026

కృష్ణహోమ్

గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్‌లో తేనీటి విందు

Satyam News
77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, ప్రథమ మహిళ సమీరా నజీర్ సోమవారం ఇక్కడి లోక్ భవన్ లాన్స్‌లో తేనీటి విందును సుహృద్భావ వాతావరణంలో నిర్వహించారు. ముఖ్యమంత్రి ఎన్....
హైదరాబాద్హోమ్

నీలోఫర్ నర్సింగ్ ఆఫీసర్లకు గణతంత్ర గౌరవం

Satyam News
“అమ్మ ఒడిలాంటి నీలోఫర్ దవాఖానలో.. అమ్మలాంటి ప్రేమని పంచుతున్న నర్సింగ్ సిబ్బంది సేవలు వెలకట్టలేనివి. 77వ గణతంత్ర దినోత్సవం సాక్షిగా వారిని గౌరవించుకోవడం గర్వంగా ఉంది” అని నీలోఫర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయకుమార్...
ముఖ్యంశాలుహోమ్

ప్రధాని మోడీ ఈ సారి ప్రత్యేక తలపాగా….

Satyam News
సైనికపాటవాన్ని ప్రదర్శించిన గణతంత్ర దినోత్సవ పెరేడ్ తో బాటు ప్రధాని నరేంద్ర మోడీ తలపాగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక పాగాతో ప్రధాని మోడీ అందరిని ఆకట్టుకున్నారు. 77వ...
ప్రత్యేకంహోమ్

పాకిస్తాన్ చొరబాటుదారుడి కాల్చివేత

Satyam News
జమ్మూ కాశ్మీర్‌లోని సాంబా జిల్లాలో భారత పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు (IB) వద్ద పాకిస్తాన్‌కు చెందిన ఓ చొరబాటుదారుడిని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) సిబ్బంది కాల్చి చంపినట్లు అధికారులు సోమవారం తెలిపారు. ఆదివారం...
ప్రత్యేకంహోమ్

గణతంత్ర పెరేడ్ లో ‘ఆపరేషన్ సిందూర్’

Satyam News
77వ గణతంత్ర దినోత్సవం పెరేడ్ లో ఆపరేషన్ సిందూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశం సోమవారం 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. దేశ సాంస్కృతిక వైవిధ్యం, ఆర్థిక పురోగతి, సైనిక శక్తిని ప్రతిబింబించేలా...
విశాఖపట్నంహోమ్

పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి కాంస్య విగ్రహవిష్కరణ

Satyam News
తానా సాహిత్య విభాగం – తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో అనకాపల్లి సిరివెన్నెల కళాపీఠం ఆధ్వర్యంలో అనకాపల్లి, గాంధీనగర్, శ్రీ వెంకటేశ్వర స్వామిగుడి దగ్గరలో మాజీ మంత్రి అనకాపల్లి...
గుంటూరుహోమ్

29 నుంచి అఖిల భారత కిసాన్ సభ జాతీయ కౌన్సిల్ సమావేశాలు

Satyam News
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, రైతాంగ, కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా జనవరి 29 నుండి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు గుంటూరులో జరిగే అఖిల భారత కిసాన్ సభ జాతీయ కౌన్సిల్ సమావేశాలు...
ఖమ్మంహోమ్

జనం మెచ్చిన వారికే టికెట్లు..!

Satyam News
మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో ప్రజాభిప్రాయమే తుది ప్రమాణమని, పైరవీలు, వారసత్వ రాజకీయాలకు ఎలాంటి అవకాశం లేదని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం...
ప్రత్యేకంహోమ్

‘భూభారతి’: భూసర్వే వ్యవస్థలో విప్లవాత్మక మార్పు

Satyam News
భూముల ప్రతి అంగుళాన్ని డిజిటలైజ్ చేసి రైతులకు శాశ్వత యాజమాన్య భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం ‘ధరణి’...
ప్రత్యేకంహోమ్

రథసప్తమి రోజు చేయాల్సింది ఏమిటి?

Satyam News
సూర్యుడు అవతరించిన మాఘశుక్ల సప్తమి ,సూర్య జయంతి అనీ, రథసప్తమి అనీ ప్రసిద్ధికెక్కింది. మాఘ సప్తమినాడు సూర్యభగవానుడు రెండవసారి అవతరించాడు. సూర్యుని మెుదటి అవతారం వివస్వంతుడు. అదితికి, కశ్యపునికి పుత్రునిగా రెండవసారి అవతరించాడు. ఆయనకు...