రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం మాదిరి నీటి సేకరణ కోసం కొత్త జల విధానం రూపొందిస్తామని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తెలిపారు. సిద్దిపేట జిల్లా పర్యటనలో భాగంగా గజ్వేల్ పట్టణంలోని పాండవుల చెరువు,...
భగవంత్ సింగ్ మాన్ సారథ్యంలోని పంజాబ్ సర్కార్ తొలి క్యాబినెట్ సమావేశంలోనే సంచలన నిర్ణయం తీసుకుంది. 25,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలనే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. మాన్ ఆధ్వర్యంలో తొలి క్యాబినెట్ సమావేశం...
పంజాబ్ అసెంబ్లీలో అధికార కాంగ్రెస్, విపక్ష అకాలీదళ్ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ జరిగింది. కేంద్రం పంజాబ్ సరిహద్దులో బీఎస్ఎఫ్ పరిధిని పెంచడాన్ని వ్యతిరేకిస్తూ పంజాబ్ ప్రత్యేక అసెంబ్లీ సమావేశం తీర్మానం చేసింది. తీర్మానంపై చర్చ...
బొగ్గు కొరత విద్యుత్తు ఉత్పత్తిపై ప్రభావం చూపుతోంది. బొగ్గు కొరత కారణంగా పంజాబ్లో విద్యుత్ ఉత్పత్తి తగ్గింది. మూడు థర్మల్ విద్యుత్ ప్లాంట్లను మూసివేయాల్సి వచ్చింది. తమ రాష్ట్రానికి బొగ్గు సరఫరా పెంచాలని ఆ...