కడపహోమ్

చందాలు తీసుకోకుండా పార్టీ నడిపే ఏకైక వ్యక్తి పవన్ కల్యాణ్

కడప జిల్లా రాజంపేట పట్టణంలో జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం జనసేన పార్టీ  సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర జనసేన పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ చైర్మన్ మరియు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్ పాల్గొన్నారు. రాజంపేట పార్లమెంటు సమన్వయకర్త అతికారి కృష్ణ,రాజంపేట జన సేన ఇంచార్జి అత్తిగారి దినేష్,ఆధ్వర్యం వహించగా జనసేన పార్ల మెంట్ ఇంచార్జి యల్ల టూరు శ్రీనివాసరాజు తో పాటు జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర జనసేన పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ చైర్మన్ మరియు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్ మాట్లాడుతూ డొనేషన్ లు తీసుకోకుండా, సినిమాల్లో నటించి ఆ డబ్బును ప్రజలకు వినియోగిస్తున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ నెల 26 వ తేదీ నుంచి జనసేన పార్టీ “ఉద్యమి ”సభ్యత్వం వలన కలిగే ప్రయో జనాలు,పార్టీ సభ్యునిగా గుర్తింపు, గౌరవం, పార్టీ కార్య క్రమాల్లో ప్రాధాన్యత పై దిశ నిర్దేశం చేశారు.

Related posts

వీఎస్‌యూలో ముగిసిన ‘ఆంగ్ల బోధన’ జాతీయ సదస్సు

Satyam News

మార్కెట్లలో ‘లేపాక్షి’ జోరు..120కి పైగా ట్రేడ్ ఎంక్వైరీలు

Satyam News

అల్లిపూడిలో అరాచకం: నేర చరిత్ర ఉన్న వైకాపా నేత దౌర్జన్యాలు

Satyam News

భక్తుల కోలాహలం మధ్య చార్ ధాం యాత్ర ప్రారంభం

Satyam News

జమ్మూలో బీజేపీ అభ్యర్ధి ఘన విజయం

Satyam News

రాయలసీమ రూపురేఖలు మారుస్తున్న కూటమి ప్రభుత్వం

Satyam News

Leave a Comment