26.3 C
Hyderabad
September 19, 2026
గుంటూరుహోమ్

ఆత్మహత్య నుంచి మహిళను రక్షించిన పోలీసులు

#Police

నరసరావుపేట  లోని శ్రీనివాస్ నగర్ కు చెందిన అన్నం రమణ, తన భర్త కొండయ్య ఆరోగ్యం క్షీణించి హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నాడు. అయినప్పటికీ, భర్త ఆరోగ్యం కుదుట పడకపోవడంతో కలత చెందిన భార్య రమణ రైలు కింద పడి చనిపోవాలనుకుంది. ఆలోచన వచ్చిన వెంటనే రైలు పట్టాల దగ్గరికి వెళ్ళింది.

ఈ సమాచారం అందుకున్న వెంటనే స్పందించిన నరసరావుపేట టూ టౌన్ సీఐ ప్రభాకర్ తన సిబ్బందిని పంపించారు. ఆ మహిళను సురక్షితంగా ఇంటికి చేర్చేలా చేయడంతో ఆ మహిళ కుటుంబ సభ్యులు, పోలీసులు ఓపికలు పీల్చుకున్నారు. సమాచారం అందిన వెంటనే స్పందించి, మహిళను రక్షించి ఇంటికి చేర్చడం పట్ల టూ టౌన్ సీఐ ప్రభాకర్ ను ఆ మహిళ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

పోలవరం ప్రాజెక్ట్ లో రెండో రోజు సి ఎస్ ఎం ఆర్ ఎస్ పరీక్షలు

Satyam News

కెనడాలో భారతీయ మహిళ దారుణ హత్య

Satyam News

దక్షిణ మధ్య రైల్వేలో అంతర్జాతీయ యోగా దినోత్సవం

Satyam News

మీరాలం ట్యాంక్ సస్పెన్షన్ బ్రిడ్జి పనులు పర్యవేక్షించిన సీఎం

Satyam News

ప్రధాని ఏపీ పర్యటన ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష

Satyam News

క్షేత్ర స్థాయిలో బలం… పోరాడే గుణం… సువేందు

Satyam News

Leave a Comment