గుంటూరుహోమ్

ఆత్మహత్య నుంచి మహిళను రక్షించిన పోలీసులు

#Police

నరసరావుపేట  లోని శ్రీనివాస్ నగర్ కు చెందిన అన్నం రమణ, తన భర్త కొండయ్య ఆరోగ్యం క్షీణించి హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నాడు. అయినప్పటికీ, భర్త ఆరోగ్యం కుదుట పడకపోవడంతో కలత చెందిన భార్య రమణ రైలు కింద పడి చనిపోవాలనుకుంది. ఆలోచన వచ్చిన వెంటనే రైలు పట్టాల దగ్గరికి వెళ్ళింది.

ఈ సమాచారం అందుకున్న వెంటనే స్పందించిన నరసరావుపేట టూ టౌన్ సీఐ ప్రభాకర్ తన సిబ్బందిని పంపించారు. ఆ మహిళను సురక్షితంగా ఇంటికి చేర్చేలా చేయడంతో ఆ మహిళ కుటుంబ సభ్యులు, పోలీసులు ఓపికలు పీల్చుకున్నారు. సమాచారం అందిన వెంటనే స్పందించి, మహిళను రక్షించి ఇంటికి చేర్చడం పట్ల టూ టౌన్ సీఐ ప్రభాకర్ ను ఆ మహిళ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

గ్రామ పంచాయతీలకు రూ.387 కోట్లు విడుదల

Satyam News

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం అమలు చేయాలి

Satyam News

జమ్మూ కాశ్మీర్ లో కనిపించిన భూమి

Satyam News

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కవిత?

Satyam News

పాత్రికేయులు కొండేపూడి మృతి

Satyam News

వైసీపీకి బిరియానీ దెబ్బ… జాతీయ స్థాయిలో ఆగ్రహావేశాలు

Satyam News

Leave a Comment