ఆధ్యాత్మికంహోమ్

రామతీర్థం లో మిథిల మైదానంలో వైభవంగా శ్రీరామ నవమి

ఉత్తరాంధ్ర లో మరో భద్రాద్రి గా ఖ్యాతి నొందిన విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంలో శ్రీరామనవమి సందర్బంగా శ్రీ సీతారామ కల్యాణం ప్రారంభమైంది. ఈ కల్యాణానికి జిల్లా ఇంచార్జ్ ఏపీ రాష్ట్ర హోం మంత్రి అనిత, ఎన్. ఆర్ ఐ మంత్రి కొండపల్లి, స్థానిక ఎమ్మెల్యే లోకం నాగ మాధవి హాజరుకానున్నారు. భక్తుల సందర్శనార్ధం తొక్కిసలాట జరగకుండా ఎస్ కోట రూరల్ సీఐ అప్పలనాయుడు, నెల్లిమర్ల ఎస్ఐ గణేష్ లు ఒక ప్లటూన్ సిబ్బంది తో బందోబస్త్ నిర్వహిస్తున్నారు.

    #Ramateerdham2Sriramanavami celebrations at Ramateerdham

Related posts

మకర సంక్రాంతి తేదీపై వివాదం: పుణ్యకాలం పోతే పండగ ఎందుకు?

Satyam News

మరణానంతరం పార్థివ దేహం స్విమ్స్ కు డొనేషన్

Satyam News

ఇరిగేషన్ ప్రాజెక్టులతో జిల్లా సస్యశ్యామలం

Satyam News

కెనడాలో భారతీయ మహిళ దారుణ హత్య

Satyam News

జర్నలిస్టుల ఐక్యతతోనే సమస్యలు పరిష్కారం

Satyam News

లైవ్ లో క్షిపణి దాడి… ఓ మై గాడ్..

Satyam News

Leave a Comment