26.3 C
Hyderabad
September 19, 2026
ఆధ్యాత్మికంహోమ్

రామతీర్థం లో మిథిల మైదానంలో వైభవంగా శ్రీరామ నవమి

ఉత్తరాంధ్ర లో మరో భద్రాద్రి గా ఖ్యాతి నొందిన విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంలో శ్రీరామనవమి సందర్బంగా శ్రీ సీతారామ కల్యాణం ప్రారంభమైంది. ఈ కల్యాణానికి జిల్లా ఇంచార్జ్ ఏపీ రాష్ట్ర హోం మంత్రి అనిత, ఎన్. ఆర్ ఐ మంత్రి కొండపల్లి, స్థానిక ఎమ్మెల్యే లోకం నాగ మాధవి హాజరుకానున్నారు. భక్తుల సందర్శనార్ధం తొక్కిసలాట జరగకుండా ఎస్ కోట రూరల్ సీఐ అప్పలనాయుడు, నెల్లిమర్ల ఎస్ఐ గణేష్ లు ఒక ప్లటూన్ సిబ్బంది తో బందోబస్త్ నిర్వహిస్తున్నారు.

    #Ramateerdham2Sriramanavami celebrations at Ramateerdham

Related posts

సింగపూర్ ‘ట్రీ లేడీ’ ఆకస్మిక మరణం

Satyam News

హైదరాబాద్లో పలుచోట్ల వడగండ్ల వాన

Satyam News

ఎమిరేట్స్ నుంచి స్పైస్ జెట్ ప్రత్యేక విమానాలు

Satyam News

పల్నాడులో ఫ్యాక్షనిజం చేయనివ్వం

Satyam News

కల్తీ పాల మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం

Satyam News

నర్సింగ్ డైరెక్టరేట్ లో క్లినికల్ నర్సింగ్ కు ప్రాతినిధ్యం కల్పించాలి

Satyam News

Leave a Comment