మహబూబ్ నగర్హోమ్

మహబూబ్ నగర్ లో ఘనంగా జగన్నాథ రథయాత్ర

#DKAruna

మహబూబ్ నగర్ పట్టణంలో  పూరీ జగన్నాధ్ రథయాత్ర ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ డీకే అరుణ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూరీ జగన్నాధ్ రథాన్ని లాగి, యాత్రలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ పూరీ జగన్నాథ్ రథయాత్ర మహబూబ్ నగర్ లో ఇంత పెద్ద ఎత్తున జరుపుకుంటునందుకు అందరికీ శుభాకాంక్షలు. పూరీ జగన్నాథ స్వామి వారి ఆశీస్సులు అందరి పై ఉండపని కోరుకుంటున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి,కార్పొరేటర్ కిరణ్ కుమార్ రెడ్డి,జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.

Related posts

శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి నెయ్యి నిల్వలకు కొరత లేదు

Satyam News

కోల్ కతా కాళీమాతను దర్శించుకున్న మంత్రి నారా లోకేష్

Satyam News

కోటకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ

Satyam News

అసెంబ్లీకి వెళ్లకపోతే సీన్ రివర్స్…. వైసీపీ ఎమ్మెల్యేల్లో భయం…!!

Satyam News

బీఆర్ఎస్‌ను తరిమికొట్టండి: సీఎం రేవంత్ రెడ్డి

Satyam News

వైసీపీ ‘అనుబంధ’ పోలీసు ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం

Satyam News

Leave a Comment