ఆధ్యాత్మికంహోమ్

సింహాచలం గిరిప్రదక్షిణకు ఏర్పాట్లు పూర్తి

#Simhachalam

ఆషాడ పౌర్ణమి గురు పౌర్ణమి ముందు రోజు ఆగస్టు 28 శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి కొలువై ఉన్న సింహగిరి చుట్టూ సుమారు 32 కిలోమీటర్లు గిరిప్రదక్షిణ చేసే భక్తులకు అసౌకర్యం కలగకుండా దేవస్థానం చేస్తున్న ఏర్పాటులను విశాఖ జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ పోలీస్ కమిషనర్ దేవస్థానం ఈవో పరిశీలించారు.

స్వామి వారి తొలిపావంచ వద్ద భక్తులు కొబ్బరికాయ కొట్టి నడక ప్రారంభించే ప్రదేశాన్ని దేవస్థానం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ సుమారు 32 కిలోమీటర్ల వరకు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మంచినీరు సదుపాయం మరుగుదొడ్లు వైద్య సదుపాయం అలాగే ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు పరివేక్షణలో పోలీసులు నిఘా ఉంటుందని అన్నారు.

Related posts

నందికొట్కూరు లో డ్రగ్ చాక్లెట్లు?

Satyam News

ఇంద్రకీలాద్రిపై వైభవంగా ముగిసిన కుంభాభిషేక మహోత్సవాలు

Satyam News

జగన్ చేసిన తప్పులే ప్రజలకు శాపాలు

Satyam News

మహబూబ్ నగర్ లో ఘనంగా జగన్నాథ రథయాత్ర

Satyam News

ఇరుముడితో తిరుమల తిరుపతి యాత్రకు

Satyam News

బందర్‌ పోర్టుపై వైసీపీ క్రెడిట్‌ చోరీ…. అసలు నిజం ఇది!

Satyam News

Leave a Comment