Category : కృష్ణ

కృష్ణహోమ్

భయం… భయంగా తిరుగుతున్న జగన్ బాబాయ్!

Satyam News
కల్తీ నెయ్యి సరఫరా కేసులో దొంగలు ఎవరంటే TTD మాజీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి భుజాలు తడుముకుంటున్నారు. విచారణకు హాజరు కావాలని సిట్‌ నుంచి పిలుపు రాగానే తనకు అనారోగ్యం వచ్చిందని చెబుతున్నారు. ఈ...
కృష్ణహోమ్

ప‌రకామ‌ణి చోరీ కేసులో కీలక వ్యక్తి హత్య?

Satyam News
తిరుమల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో  ర‌వికుమార్ అనే ఉద్యోగి దొంగ‌త‌నం చేస్తుండ‌గా రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకున్న అప్పటి ఏవీఎస్వో సతీష్ కుమార్ శుక్ర‌వారం తాడిప‌త్రి స‌మీపంలోని రైలు ప‌ట్టాల‌పై విగ‌త జీవిగా ప‌డివున్నాడ‌ని దీని...
కృష్ణహోమ్

48 మంది ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్ర అసంతృప్తి

Satyam News
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో, పార్టీ నేతలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో 48 మంది ఎమ్మెల్యేలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పెన్షన్‌ల పంపిణీ, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొనని 48 మంది...
కృష్ణహోమ్

ఉత్సాహంగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సమావేశం

Satyam News
విజయవాడలో ఈరోజు జరిగిన ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్, (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగం)  కార్యవర్గ సమావేశం  ఆద్యంతం ఎంతో ఉత్సాహభరితంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్  వైష్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగంలో  సుమారు 200...
కృష్ణహోమ్

వైసీపీని భయపెట్టిన జగన్‌ టూర్‌…!!

Satyam News
ఇదేంటి టైటిల్‌ ఇలా ఉందనుకుంటున్నారా….?? ఇది అక్షరాలా నిజం. మొంథా తుఫాన్‌ బాధితులను పరామర్శించడానికి బెంగళూరు నుండి సడెన్‌గా విజయవాడలో ఊడిపడ్డాడు వైసీపీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డి. తుఫాన్‌ ప్రభావం ఉద్ధృతంగా ఉన్న...
కృష్ణహోమ్

మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్

Satyam News
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం తయారీ కేసులో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) కీలక నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌ను ఎక్సైజ్ పోలీసులు ఆదివారం ఉదయం అరెస్ట్ చేశారు. ఎన్టీఆర్...
కృష్ణహోమ్

తుఫాను ప్రభావంతో స్తంభించిన గన్నవరం ఎయిర్ పోర్టు

Satyam News
గన్నవరం విమానాశ్రయంపై తుఫాన్‌ “మొంథా” ప్రభావం తీవ్రంగా కనిపించింది. సాధారణంగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, తిరుపతి, హైదరాబాద్‌, కడప, విశాఖపట్నం వంటి నగరాల నుంచి రోజూ 21 విమానాల రాకపోకలు జరిగే గన్నవరం...
కృష్ణహోమ్

త్వరలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణ?

Satyam News
అమరావతిలో రాష్ట్రంలోని జిల్లాల పునర్ వ్యవస్థీకరణ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గ ఉప సంఘంతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో పాటు ఉప సంఘ సభ్యులైన మంత్రులు...
కృష్ణహోమ్

అర్హులైన జర్నిలిస్టులకు త్వరలో అక్రిడేషన్లు

Satyam News
రాష్ట్రంలో పనిచేసే వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ కొత్త అక్రిడేషన్లు ఇస్తామని సమాచార శాఖ సంచాలకులు కేఎస్ విశ్వనాథన్ హామీ ఇచ్చారు ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం సమాచార శాఖ కమిషనర్ కేఎస్ విశ్వనాధాన్ని ప్రతినిధుల...
కృష్ణహోమ్

కుట్ర రాజకీయం చేస్తున్న నేరగాళ్లు

Satyam News
రాష్ట్రంలో రాజకీయ ముసుగులో నేరాలు పెరుగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలో అశాంతి సృష్టించి లాభం పొందేందుకు కుట్రపూరిత రాజకీయాలు చేసే కొత్త రకం నేరగాళ్లు బయలుదేరారని ఆయన...