Category : కృష్ణ

కృష్ణహోమ్

బాల‌ల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణే క‌మిష‌న్ ప‌ర‌మావ‌ధి

Satyam News
బాల‌ల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణే ప‌ర‌మావ‌ధిగా ప‌నిచేయాల‌ని నూత‌న క‌మిష‌న్‌కు మ‌హిళా శిశుసంక్షేమ‌శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ సూర్య‌కుమారి సూచించారు. నూత‌నంగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ బాలల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్‌, స‌భ్యుల‌కు క‌మిష‌న్...
కృష్ణహోమ్

చంద్రబాబుతో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ చైర్మన్ భేటీ

Satyam News
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ చైర్మన్ పి దోర్జే గ్యాంబా సీఎం క్యాంపు కార్యాలయంలో ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపట్టిన జల సంరక్షణ, సమర్ధ...
కృష్ణహోమ్

బాలల హక్కుల పరిరక్షణ బృహత్తరమైన బాధ్యత 

Satyam News
బాలల హక్కుల పరిరక్షణ ఒక బృహత్తరమైన బాధ్యత అని, నిస్వార్ధంగా పిల్లల హక్కుల పరిరక్షణ, ఆరోగ్యం, విద్య, వికాసం కోసం పాటుపడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల...
కృష్ణహోమ్

జె మో రె కు విషయ పరిజ్ఞానం లేదు

Satyam News
ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా అభివృద్ధికి 2015లో 11 సంవత్సరాల క్రితమే నారా చంద్రబాబు నాయుడు స్పష్టమైన ప్రణాళికలు రూపొందించారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పేర్కొన్నారు. 2015 సెప్టెంబర్ 22వ తేదీన...
కృష్ణహోమ్

జర్నలిస్టుల ఐక్యతతోనే సమస్యలు పరిష్కారం

Satyam News
జర్నలిస్టుల ఐక్యతతోనే సమస్యలు పరిష్కారం సాధ్యమని ఇండియన్ జర్నలిస్టుల యూనియన్ (ఐజేయూ) అగ్రనాయకులు, తెలంగాణ ప్రభుత్వ మీడియా అకాడమి చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. విజయవాడలో ఈనెల 27వ తేదీ నుంచి మూడు...
కృష్ణహోమ్

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు

Satyam News
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఆదివారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ పేరుతో విడుదలైన ఈ ఉత్తర్వుల (G.O.Rt.No.675) ప్రకారం,...
కృష్ణహోమ్
Satyam News
రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ద‌త క‌ల్పించ‌డం కోసం ఏర్పాటు చేసిన అసెంబ్లీ స‌మావేశాల్లో మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి పాపాల‌ను అసెంబ్లీ స‌భ్యులు ఎండ‌గ‌ట్టారు. దాదాపు మాట్లాడిన ప్ర‌తి ఒక్క శాస‌న‌స‌భ్యుడు, మంత్రులు, ఉప ముఖ్య‌మంత్రి,...
కృష్ణహోమ్

రాజకీయ పార్టీలకు మీడియా సంస్థలు ఉండడం సమాజానికి చేటు

Satyam News
గత ప్రభుత్వంలో జర్నలిస్టులకు కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీలో మీడియాకు ప్రశ్నించే స్వేచ్ఛ, మాట్లాడే స్వేచ్ఛను కల్పించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గతంతో పోల్చుకుంటే...
కృష్ణహోమ్

రూ.40 లక్షల నిధులతో ఆత్కూరు డ్రైన్

Satyam News
ప్రజల విశ్వాసానికి కూటమిపాలన నిదర్శనం అని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. ప్రజల కష్టాలను గుర్తించి, వాటిని పరిష్కరించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న అన్నారు. నందివాడ మండలంలోని అత్కూరు యూటీ మీడియం డ్రైన్...
కృష్ణహోమ్

సంక్షోభాలను జయించి..ఫీనిక్స్‌లా ఎగిసి.. 44 ఏళ్ల టీడీపీ ప్రస్థానం….!!

Satyam News
రాజకీయాల్లో గెలుపోటములు సహజం. కానీ, గడిచిన ఐదేళ్లు తెలుగుదేశం పార్టీకి అగ్నిపరీక్ష. జగన్ ప్రభుత్వ అణచివేతను తట్టుకుని, శూన్యం నుండి శిఖరానికి చేరడం ఒక్క తెలుగుదేశం పార్టీకే సాధ్యమైంది. మార్చి 29న పార్టీ 43వ...