కోట్ల రూపాయల నిధులతో నిర్మాణమైన ఎంటీఎంసీ పరిధిలోని కుంచనపల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అలంకారప్రాయంగా మారింది. ఏ జబ్బు చేసిన ఆసుపత్రికి వెళ్లి వైద్యుడికి చూపించుకొని తమ రోగాలను నయం చేసుకుందామని ఎదురుచూస్తున్న...
గుంటూరు విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ (V&E) అధికారి D. సూర్య శ్రవణ్ కుమార్ ఆదేశాల మేరకు విజిలెన్స్ బృందం, సత్తెనపల్లి రెవెన్యూ అధికారులతో కలిసి, పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని వడ్డవల్లి ఆంజనేయ స్వామి...
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రెండు ఫేక్ యూనివర్సిటీ లు ఉన్నట్లు యూజీసీ గుర్తించింది. అదేవిదంగా దేశవ్యాప్తంగా 32 యూనివర్సిటీలను నకిలీవిగా గుర్తిస్తూ యూజీసీ ప్రకటన చేసింది. ఈ సంస్థలు జారీచేసే డిగ్రీలకు గుర్తింపు ఉండదని,...
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో ఒక నిశ్శబ్ద విప్లవం సాగుతోంది. ఒకప్పుడు కేవలం రంగులకే పరిమితమైన ప్రభుత్వ పాఠశాలలు, ఇప్పుడు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ‘పీఎం-శ్రీ’ (PM-SHRI) కేంద్రాలుగా మారుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2022లో ప్రవేశపెట్టిన ఈ...
దేవాలయాల పరిరక్షణపై ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేకదృష్టి పెట్టిందని, రాష్ట్రంలో టెంపుల్ టూరిజానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆధ్మాత్మిక భావన కలిగి ఉండాలని సూచించారు. గుంటూరు జిల్లా నంబూరులోని...
పల్నాడు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కోటప్పకొండలో మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. పవిత్రమైన బిందె తీర్థంతో అర్చకులు స్వామివారికి తొలి అభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించడంతో వేడుకలు మొదలయ్యాయి. పరమశివుని దర్శించుకునేందుకు భక్తులు అర్ధరాత్రి...
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని రానున్న 35 -40 సంవత్సరాల వరకు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతంగా రాకపోకలు సాగించేందుకు 670 మీటర్ల పొడవున 60 అడుగుల వెడల్పు తో తెనాలి రోడ్డు...
సొంతిల్లు కట్టుకోవాలనుకొనే పేదలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే అర్ధిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. ఇందుకోసం బడ్జెట్లో 6 వేల...
రాష్ట్ర పండుగ హోదా కలిగిన కోటప్పకొండ తిరునాళ్ళ కు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నలుమూలల నుండి మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రం నుండి కూడా భక్తులు శ్రీ త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వస్తూ...