విశాఖపట్నం నగరంలో దారుణం చోటుచేసుకుంది. భార్యాభర్తలు ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందారు. మృతురాలు ఏడు నెలల గర్భిణి కూడా కావడం ఈ ఘటనకు మరింత విషాదాన్ని కలిగించింది. ఈ సంఘటన అక్కయ్యపాలెం, ధాలి...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్ వద్దు బ్రో అంటూ, రాష్ట్ర ప్రభుత్వం ఒక క్యాంపెయిన్ లాగా చేస్తూ యువతని రక్షిస్తుంటే, వైసీపీ పార్టీ మాత్రం, యువతని డ్రగ్స్ కి బానిసులుగా మార్చటానికి, అన్ని ప్రయత్నాలు చేస్తుంది.....
రాష్ట్రంలో కల్తీ మద్యం సరఫరా చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తే తోలు తీస్తామని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. పాత గాజువాక సర్కిల్లో ఎమ్మెల్యే పల్లా...
అనకాపల్లి జిల్లాలోని యస్ రాయవరంలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా బహిరంగ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి హోం మంత్రి వంగలపూడి అనిత, జిల్లా ఇన్చార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర ప్రధాన అతిథులుగా...
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే 36 గంటల్లో నైరుతి, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పిడుగులతో...
దక్షిణ అండమాన్ సముద్రం,ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, దీని ప్రభావంతో 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్...
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కేంద్ర బిందువైన వాల్ స్ట్రీట్ (Wall Street) జర్నల్ టెక్నాలజీ ప్రపంచంలో జరుగుతున్న అసాధారణ పరిణామాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ విశాఖ లో గూగుల్ పెట్టుబడులను ఉదహరించింది. గూగుల్ AI (ఆర్టిఫిషియల్...
విశాఖపట్నంలోని దువ్వాడ ప్రాంతంలో బ్యూటీ సెలూన్ ముసుగులో వ్యభిచారం చేస్తున్న వారి గుట్టును పోలీసులు రట్టు చేశారు. అక్కడి లావిసి బ్యూటీ సెలూన్ ముసుగులో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారం ఆధారంగా సిటీ టాస్క్ ఫోర్స్...
కట్టని మెడికల్ కాలేజీ పర్యటనకు వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి జగన్ కు 18 ప్రశ్నలతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. ప్రభుత్వ కాలేజీల్లో కూడా...
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటనను వ్యతిరేకిస్తూ దళిత సంఘాలు తీవ్ర నిరసన చేపట్టాయి. స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, ‘గో బ్యాక్ జగన్’ అంటూ నినాదాలతో తమ ఆందోళనను వ్యక్తం...