Category : ఆంధ్రప్రదేశ్

కృష్ణహోమ్

కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పిన జగన్ రెడ్డి

Satyam News
మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి తన పార్టీ కార్యాలయంలో కూర్చుని నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మండిపడ్డారు. దోచుకున్న డబ్బుతో జల్సాలు చేసిన...
గుంటూరుహోమ్

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి!

Satyam News
ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ కీలకంగా ఉన్న సీనియర్ నేత వైపీపీకి గుడ్‌ బై చెప్పేశారు. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇద్దరు మాజీ మంత్రులను...
కడపహోమ్

కుక్కలు కాదు.. పిచ్చి కుక్కలు…. షర్మిల ఎదురుదాడి….!!

Satyam News
జగనన్న జోలికి వెళ్లాల్సిన అవసరం తనకు లేదంటున్నారు. ఏపీ కాంగ్రెస్‌ ఛీఫ్‌ షర్మిల. తనపై విమర్శలు చేస్తే మాత్రం.. వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. వివేకా హత్య కేసు విషయంలో సునీతకు సపోర్టుగా మాట్లాడిన...
కృష్ణహోమ్

జగన్ ముందు అమరావతి పెట్టిన మరో పరీక్ష

Satyam News
అమరావతి రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయం మరో కీలక ఘట్టానికి చేరుకుంది. ఈ నెల 28న (మార్చి 28, 2026) ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా ఖరారు...
అనంతపురంహోమ్

వేకువ ఝామున ఆకస్మిక తనిఖీ

Satyam News
ఏపీలో ఒక ఎమ్మెల్యే తెల్లవారుజామున ఒక్కరే బైక్ లో హెల్మెట్ ధరించి నగర వీధుల్లో తిరిగారు. చెత్తా చెదారం, డ్రైనేజీల పరిస్థితిని నేరుగా పరిశీలించారు. పారిశుద్ధ్య కార్మికులు వచ్చే మస్టర్ పాయింట్ ను ఆకస్మికంగా...
విజయనగరంహోమ్

ప్ర‌ముఖ న్యాయ‌వాది కోల‌గ‌ట్ల త‌మ్మ‌న్నశెట్టి ఆత్మహత్య

Satyam News
ప్ర‌ముఖ న్యాయ వాది,ఏపీ రాష్ట్ర బార్ కౌన్సిల్ నేత కోల‌గ ట్ల త‌మ్మ‌న్న‌శెట్టి(67) బుధ‌వారం ఆత్మహత్య చేసుకున్నారు.నగ‌రంలోని ఎస్వీఎన్ న‌గ‌ర్ స‌మీపం మ‌హాలక్ష్మీ న‌గ‌ర్ లో త‌న సొంత ఇంటిలోనే మూడో అంత‌స్థులో ఆత్మ‌హ‌త్య...
పశ్చిమగోదావరిహోమ్

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రతి రోజూ కీలకమే

Satyam News
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత తో పాటు పనుల వేగం పై దృష్టి సారించాల్సిందిగా కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి ఎం ఎల్ కాంతారావు సూచించారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో ప్రతి క్షణం విలువైనదని, ప్రతి...
గుంటూరుహోమ్

మే 15 లోపు మెడికల్ కాలేజీ పనులు పూర్తి

Satyam News
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల లోని నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరం నుండే 100 ఎంబీబీఎస్ సీట్లతో ప్రవేశాలు ప్రారంభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మెడికల్ కాలేజీని ఏపీ మెడికల్,...
చిత్తూరుహోమ్

వయోజన టీకాల ప్రాముఖ్యతపై అవగాహన

Satyam News
శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం లోని  సావేరి సెమినార్ హాల్ లోఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఐ. వి లలిత్ కుమారి మార్గదర్శకత్వంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డా. వి. జ్యోత్స్న కల్పనా (యూనిట్-9),...
విశాఖపట్నంహోమ్

విశాఖ నగరంలో వెహికల్ రిటర్న్ మేళా

Satyam News
విశాఖపట్నం నగర పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో జరిగిన “5వ వెహికల్ రిటర్న్ మేళా” ప్రజలకు ఎంతో ఊరటనిచ్చింది. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఐపీఎస్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై,...