Author : Satyam News

2994 Posts - 0 Comments
Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
జాతీయంహోమ్

ముందస్తు బెయిల్ కోసం ఖేరా యత్నం

Satyam News
కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రముఖ నేత పవన్ ఖేరా ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అసోంలో నమోదైన కేసులో అరెస్ట్‌ అయ్యే అవకాశాలను నివారించేందుకు ఆయన ఈ పిటిషన్‌...
సంపాదకీయంహోమ్

నిన్న BR నాయుడు..ఇవాళ ABN…. జగన్‌ శత్రువులు ఎవరు?

Satyam News
నిన్న టీవీ5 BR నాయుడు, నేడు ఏబీఎన్ RK..ఇలా వరుసగా మీడియా అధినేతలను లక్ష్యంగా చేసుకోవడం వెనుక జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహమా లేక వ్యాపారపరమైన శత్రుత్వమా అనే చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా...
ప్రత్యేకంహోమ్

మళ్లీ మొదలైన యుద్ధం: హోర్మోజ్ జల సంధి క్లోజ్

Satyam News
గల్ఫ్ లో యుద్ధం మళ్లీ మొదలైంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుదుర్చుకున్న కాల్పుల విరమణ ఒప్పందానికి ఒక్క రోజులోనే కాలం తీరిపోయింది. లెబనాన్‌లో ఇజ్రాయెల్‌  దాడులు కొనసాగించిన నేపథ్యంలో, ప్రతిస్పందనగా ఇరాన్‌ కీలక సముద్ర...
హైదరాబాద్హోమ్

అవుట్‌డోర్ ప్రకటన విధానం పై రాష్ట్ర హైకోర్టు స్టేటస్ కో

Satyam News
అవుట్‌డోర్ ప్రకటన విధానం – CURE 2026కు సంబంధించిన 04 మార్చి 2026 తేదీ న జారీ చేసిన జి.ఓ. ఎంఎస్ నెం. 84ను సవాల్ చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్ల సమూహంలో (డబ్ల్యూ.పీ....
ఆధ్యాత్మికంహోమ్

మహోజ్వలంగా వెలగనున్న బాసర శ్రీ సరస్వతీ దేవాలయం

Satyam News
వేద వ్యాస మ‌హ‌ర్షితో ప్ర‌తిష్ట‌త‌మైన ముగ్గురు అమ్మల ఆల‌యం బాసర శ్రీ సరస్వతీ దేవాలయం కొత్త శోభ‌ను సంత‌రించుకోబోతోంది. ద‌క్షిణ గంగగా గుర్తింపు పొందిన ప‌విత్ర గోదావ‌రి న‌దీ తీరంలోని బాస‌ర క్షేత్రంలో జ్ఞాన...
జాతీయంహోమ్

కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన భారత్

Satyam News
అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై భారత్ హర్షం వ్యక్తం చేసింది. ఈ తాత్కాలిక శాంతి దీర్ఘకాలిక స్థిరత్వానికి దారితీస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. అదే సమయంలో, ఉద్రిక్తతలను పూర్తిగా తగ్గించడానికి నిరంతర...
హైదరాబాద్హోమ్

ఫుట్‌పాత్ ఆక్రమణలపై అధికారుల కొరడా

Satyam News
హైదరాబాద్‌లో ఫుట్‌పాత్ ఆక్రమణలపై జీహెచ్‌ఎంసీ , ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.  బుధవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లో మున్సిపల్ అధికారులు పోలీసుల సహకారంతో  ఆక్రమణలు తొలగించారు. రద్దీ  ప్రాంతాలలో ఫుట్‌పాత్‌లను పాదచారులకు అందుబాటులోకి...
ప్రత్యేకంహోమ్

ఇరాన్ షరతులకు ట్రంప్ లొంగిపోవాల్సి వచ్చిందా?

Satyam News
అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఎలా కుదిరింది? ఆసక్తికరమైన ఈ ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం వినిపిస్తున్నది. ఇరాన్ పెట్టిన అన్ని షరతులకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అంగీకరించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి....
హైదరాబాద్హోమ్

సామాన్యుడిలా మెట్రోలో మంత్రి జూపల్లి ప్రయాణం

Satyam News
పర్యాటక, సాంస్కృతిక, అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నగరంలో సామాన్య ప్రయాణికుడిలా మెట్రో రైలులో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రోటోకాల్స్ కు భిన్నంగా ఆయన అత్యంత సాదాసీదాగా మెట్రో ఎక్కారు. నగరంలోని ఒక...
సంపాదకీయంహోమ్

ట్రంప్ మూర్ఖత్వం వల్ల ఎంత నష్టం? ఎంత కష్టం?

Satyam News
అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం తాత్కాలికంగా ఆగిపోయినా జరిగిన నష్టం మాత్రం అపారం. ప్రపంచంలోని చాలా దేశాల ఆర్ధిక పరిస్థితి ఈ యుద్ధం కారణంగా ఛిన్నాభిన్నం అయింది. గతంలో కఠిన వ్యాఖ్యలు చేస్తూ...