Author : Satyam News

3164 Posts - 0 Comments
Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
ప్రత్యేకంహోమ్

ఐఆర్జీసీ పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్

Satyam News
ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కాప్స్ (IRGC)పై ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) విరుచుకుపడ్డాయి. నిన్న అర్ధ రాత్రి సమయంలో 50కి పైగా వైమానిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కమాండ్ సెంటర్లు, ఆయుధ నిల్వ...
అనంతపురంహోమ్

ఆర్డీటీ చిక్కుముడి విప్పిన లోకేష్!

Satyam News
“ఆర్డీటీ అంటే ఒక స్వచ్ఛంద సంస్థ కాదు.. అది లక్షలాది పేదల బతుకుల్లో వెలుగు నింపిన ఆశా కిరణం.” కొన్ని నెలల క్రితం, ఎఫ్.సి.ఆర్.ఏ (FCRA) అనుమతులు రాక, విదేశీ నిధులు నిలిచిపోయి.. అనంతపురం...
ఆధ్యాత్మికంహోమ్

పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోఉంటే అన్నీ మంచి ఫలితాలే

Satyam News
పంచముఖ ఆంజనేయ స్వామి గురించి మనకు రామాయణం లో వివరణ దొరుకుతుంది. రామ రావణ యుద్దము నందు, రావణుడు మహీరావణుడి సాయం కోరుతాడు, పాతాళానికి అధిపతి మహీరావణుడు. ఆంజనేయుడు ఏర్పాటు చేసిన వాల సయనమందిరము...
కృష్ణహోమ్

విజయవాడ లో ఉగ్రవాదుల అరెస్టు

Satyam News
విజయవాడలో అనుమానాస్పద ఉగ్రవాద సంబంధాల విషయం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. సోషల్ మీడియాలో ఉగ్రవాదానికి మద్దతు తెలిపిన ముగ్గురు యువకులు—మొహమ్మద్ రహమతుల్లా షరీఫ్, మిర్జా సోహైల్ బేగ్, మొహమ్మద్ దానిష్—ను కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు...
ప్రత్యేకంహోమ్

యుద్ధ విమానం క్రాష్: 34 మంది మృతి

Satyam News
కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. దేశంలోని దక్షిణ అమెజాన్ ప్రాంతంలో 110 మందికి పైగా సైనికులతో వెళ్తున్న ఒక సైనిక విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. కొలంబియా రక్షణ మంత్రిత్వ శాఖ...
గుంటూరుహోమ్

బైక్ రైడర్స్ పై కఠిన చర్యలు తీసుకుంటాం

Satyam News
పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో బైక్ స్టంట్స్ చేస్తూ ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్న రైడర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పి ఎం. హనుమంతరావు తెలిపారు. సోమవారం డిఎస్పి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల...
ముఖ్యంశాలుహోమ్

మొక్కజొన్న పంటను ప్రకటించిన ధరకే ప్రభుత్వం కొనుగోలు చేయాలి

Satyam News
పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లను అడ్డుకునేందుకే కూటమి ప్రభుత్వం సచివాలయాలను మారుస్తున్నారని వైసీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. రొంపిచర్ల మండలంలోని తురుమెళ్ళ గ్రామ సచివాలయ మార్పు, నియోజకవర్గంలోని మొక్కజొన్న...
గుంటూరుహోమ్

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయండి

Satyam News
పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి...
కడపహోమ్

జగన్ సైతాన్ సైన్యం పై షర్మిల సంచలన ఆరోపణ

Satyam News
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ కుటుంబ సభ్యుల మధ్య ఆస్తుల వివాదం ముదురుతున్న తరుణంలో, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా విభాగంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన తల్లి వైఎస్...
ప్రపంచంహోమ్

త్వరలో రష్యా లో పర్యటించనున్న ప్రధాని మోడీ

Satyam News
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది రష్యాలో పర్యటించనున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ప్రకటించారు. మాస్కోలో జరిగిన “రష్యా-భారత్: ద్వైపాక్షిక సంబంధాల కోసం కొత్త ఎజెండా వైపు” అనే...