Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్న తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, దళపతి విజయ్ ఎవరూ ఊహించని చిక్కుల్లో పడిపోయాడు. ఎందుకో తెలుసా? విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టును...
సీఎం చంద్రబాబు రెండోసారి విజయనగరం జిల్లాకు అందునా ఎన్టీఆర్ భరోసా ఫించన్ల పంపిణీ కి రానున్నారు..ఆ పై చేయనున్నారు.తొలుగు రాష్ట్ ఎన్.ఆర్.ఐ,సెర్ఫ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నియోజక వర్గమైన గజపతినగరంకు రాగా ఈ...
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య యుద్ధం భీకర రూపం దాలుస్తోంది. ఇరు దేశాలూ పరస్పర దాడులతో తెగబడుతున్నాయి. పాకిస్తాన్ రాత్రికి రాత్రే అఫ్గానిస్తాన్లోని ప్రధాన నగరాలపై తాలిబాన్ ప్రభుత్వ బలగాలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు...
ఢిల్లీ మద్యం కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అప్పటి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలను నిర్దోషులుగా నిర్ధారించారు. వారితో బాటు మొత్తం 23 మందిని ఢిల్లీ కోర్టు శుక్రవారం నిర్దోషులుగా విడుదల చేసింది....
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ (మెదడుకు సంబంధించిన సమస్య) రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను తక్షణమే...
భారతదేశపు ప్రముఖ రక్షణ మరియు వ్యూహాత్మక వ్యవహారాల విశ్లేషకులు, రిటైర్డ్ మేజర్ మరూఫ్ రజా (66) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న ఆయన, పరిస్థితి విషమించడంతో గురువారం రాత్రి గుర్గావ్లోని ఒక...
మధ్య తరగతి కుటుంబ కథలతో హృదయాలను హత్తుకొనేలా చిత్రాలు రూపొందించడంలో మేటి అనిపించకున్నారు కె.బాలచందర్. అంతకు ముందు మూడు నాలుగు చిత్రాల్లో నటించిన జయప్రద ను టీనేజ్లోనే బరువైన పాత్ర పోషించేలా చేసి అంతులేని...
తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే (AIADMK) బహిష్కృత నేత ఓ. పన్నీర్సెల్వం (OPS) అధికార పక్షమైన డీఎంకే (DMK)లో చేరారు. శుక్రవారం ఉదయం చెన్నైలోని డీఎంకే ప్రధాన...
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. గత కొద్ది రోజులుగా ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ఘర్షణలు శుక్రవారం నాటికి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. తాజాగా అందిన సమాచారం ప్రకారం,...
శాసనమండలి సాక్షిగా రాయలసీమ ప్రాజెక్టులపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తుత్తునియలు చేశారు. ఆధారాలు, జీవో నంబర్లు, కోర్టు ఉత్తర్వులనే ఆయుధాలుగా చేసుకుని వైసీపీ సభ్యుల విమర్శలకు ధీటైన కౌంటర్...