Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
విశాఖపట్నం ఐటీ కంపెనీలకు కేరాఫ్ అడ్రస్గా మారుతోంది. గూగుల్ డేటా సెంటర్.. టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ వంటి భారీ కంపెనీలు వైజాగ్ వచ్చాయి. ఇదే బాటలో పదుల సంఖ్యలో చిన్న, మధ్య స్థాయి కంపెనీలు...
అమరావతి భూసమీకరణ విషయంలో ఎలా విమర్శలు చేయాలో తెలియక.. వైసీపీ బ్యాచ్.. టీడీపీ నేత వడ్డే అంటూ… వడ్డే శోభనాద్రీశ్వరరావును తెరపైకి తీసుకు వచ్చి మాట్లాడిస్తున్నారు. ఆయన రాజకీయాలకు దూరం అయి రెండు దశాబ్దాలు...
తన కారుపై తానే దాడి చేయించుకుని సీఐపై నింద మోపిన ఘటనలో ఒక జర్నలిస్ట్ ను పోలీసులు అరెస్టు చేశారు. గత నెల 4వ తేదీన అర్ధరాత్రి సుమారు 11:40 గంటల సమయంలో పట్టాభిపురం...
ఉత్తర ఢిల్లీలోని వజీర్పూర్ ప్రాంతంలో దాడి చేసిన పోలీసులు పెద్ద ఎత్తున రద్దయిన నోట్లు స్వాధీనం చేసుకున్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. అక్రమ నగదు రవాణా జరుగుతున్నట్టు వచ్చిన సమాచారంతో ఢిల్లీ పోలీసులు దాడి...
వివాహం రద్దు అయిన తర్వాత భారత మహిళా క్రికెట్ జట్టు వైస్–కెప్టెన్ స్మృతి మందానా తొలిసారి పబ్లిక్ లోకి వచ్చారు. దీనితో తనకు క్రికెట్పై ఉన్న ప్రేమను బయట పెట్టినట్లు అయింది. 29 ఏళ్ల...
గుజరాతీ చలనచిత్ర పరిశ్రమలో అపూర్వమైన సంచలనం సృష్టిస్తున్న చిత్రం ‘‘లాలో కృష్ణ సదా సహాయతే’’ (Laalo – Krishna Sada Sahaayate) బాక్సాఫీస్ చరిత్రను తిరగరాస్తోంది. కేవలం ₹50 లక్షల చిన్న బడ్జెట్తో రూపొందిన...
ఇండిగో సమస్య పరిష్కారానికి రాజీలేని నిర్ణయాలు తీసుకున్న కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడిపై ప్రశంసల వర్షం కురుస్తున్నది. ఇండిగో విమానాల వ్యవహారంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్...
తిరుమలలో పట్టు శాలువాల కొనుగోళ్లలో జరిగిన అవకతవకలపై తిరుమల తిరుపతి దేవస్థానాల చైర్మన్ బీ ఆర్ నాయుడు తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ అవకతవకలలో ఎవరి ప్రమేయం ఉన్నా వదిలే ప్రసక్తే లేదని స్పష్టం...
మహా లక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రారంభమై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బస్ భవన్ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 97 డిపోల్లో ఉన్న ఆర్టీసీ...
అమెరికాలో స్థిరపడిన ఖుర్రం సయ్యద్… ముంబయికి చెందిన డాలీ తోమర్ ఓంషీల్ ప్రొడక్షన్స్ సంస్థలో భాగస్వాములు. హృదయాల నుంచి ఎప్పటికీ వెళ్ళని కథల్ని తెరకెక్కించాలన్నది వీళ్ళ లక్ష్యం. ‘జిందగీ ఇన్ టూ షేడ్స్’ –...