Author : Satyam News

2979 Posts - 0 Comments
Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
హైదరాబాద్హోమ్

ఫార్మా సిటీ భూములు వెనక్కు తిరిగి ఇవ్వాలి

Satyam News
ఫార్మా సిటీ పేరుతో సేకరించిన భూములను రైతులకు తిరిగి ఇవ్వాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన “ఫార్మా...
ముఖ్యంశాలుహోమ్

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి.!

Satyam News
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్ బ్రాండ్  రాయల్ ఎన్‌ఫీల్డ్ తన తయారీ కేంద్రాన్ని తిరుపతిలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. దాదాపు రూ. 2,508 కోట్ల పెట్టుబడితో...
తూర్పుగోదావరిహోమ్

పిఠాపురం నుంచి వర్మ అవుట్..కమిటీకి కసరత్తు!

Satyam News
ఏపీ రాజకీయాల్లో హాట్ సీట్‌గా మారిన పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ బాధ్యతల నుంచి మాజీ MLA SVSN వర్మను తప్పిస్తూ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. గత...
కృష్ణహోమ్

వృద్ధి రేటు పెరుగుదలపై సీఎం చంద్రబాబు సమీక్ష

Satyam News
దేశ జీడీపీలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తుల వాటా 10 శాతానికి చేరుకోవడం గర్వకారణమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. రాష్ట్ర జీఎస్డీపీ లక్ష్యాలు, వృద్ధిరేటు, అభివృద్ధి ప్రణాళికలపై జిల్లా కలెక్టర్ల సదస్సులో దిశానిర్దేశం చేశారు....
ప్రత్యేకంహోమ్

ఆపరేషన్ సిందూర్ కు ఏడాది పూర్తి

Satyam News
ఆపరేషన్ సిందూర్ చేపట్టి ఏడాది గడిచిన సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ భారత సాయుధ దళాల ధైర్యసాహసాలకు వందనం చేశారు. పహల్గామ్‌లో అమాయక భారతీయులపై జరిగిన ఉగ్రదాడికి భారత సైన్యం ఇచ్చిన ప్రతిస్పందనగా ఆపరేషన్ సిందూర్...
హైదరాబాద్హోమ్

ముఖ్యమంత్రే విద్యాశాఖ మంత్రి కావడం మన ఖర్మ

Satyam News
రాష్ట్రంలో ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీని అరికట్టటంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఘోరంగా ఫెయిల్ అయ్యిందంటూ తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కవిత ఆరోపించారు. ఫీజుల దోపిడీ నియంత్రణకు ఈ నెలలోనే చట్టం తేవాలని...
రంగారెడ్డిహోమ్

నాదర్గుల్ చెరువు కబ్జా చేస్తుంటే హైడ్రా నిద్రపోతుందా?

Satyam News
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం, నాదర్గుల్ పరిధిలోని సర్వే నంబర్ 613 (119) కాసుబాగ్ కంచలో ఉన్న 373 ఎకరాల, వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న రియల్ ఎస్టేట్ మాఫియా...
ప్రత్యేకంహోమ్

గవర్నర్ ను కలిసిన టీవీకే అధినేత విజయ్

Satyam News
తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం తనకు ఇవ్వాల్సిందిగా కోరుతూ టీవీకే అధినేత విజయ్ నేడు గవర్నర్ ను కోరారు. బుధవారం గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ను కలసిన విజయ్ తనకు మెజారిటీ...
ముఖ్యంశాలుహోమ్

హై స్పీడ్ రైల్‌ నెట్‌వర్క్‌ హబ్‌గా ఏపీ

Satyam News
రైల్వే నెట్‌వర్క్‌లో ఏపీ సరికొత్త రికార్డులు సృష్టించబోతోంది. దేశంలో రాబోయే హై స్పీడ్ రైల్ నెట్‌వర్క్ ప్రాజెక్టులో ఏపీ మేజర్‌ సెంటర్‌గా మారనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన రూట్ మ్యాప్‌లు రెడీ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌...
జాతీయంహోమ్

దళపతి విజయ్ కు కాంగ్రెస్ మద్దతు

Satyam News
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీకి కొద్ది దూరంలో ఆగిపోయిన దళపతి విజయ్ కు కాంగ్రెస్ పార్టీ తన మద్దతు తెలిపింది. దాంతో తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో...