మహబూబ్ నగర్హోమ్

షాద్ నగర్ లో బ్రాహ్మణులకు భవనం: ఎమ్మెల్యే హామీ

#Shadnagar

షాద్ నగర్ నియోజకవర్గంలో బ్రాహ్మణ కుటుంబాలు ఉప నయనాలు, వివాహాలకు చేసుకోడానికి భవనం లేదని తక్షణమే ఆ అవసరం తీర్చాలని బ్రాహ్మణ సంఘం సభ్యులు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను కోరారు. కార్యక్రమాలు జరుపుకోవడానికి వేయి గజాల స్థలము, ఆర్థికంగా నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి ఆర్థిక సాయం చేయాల్సిందిగా కోరారు.

ఈ సందర్భంగా బ్రాహ్మణుల సమస్యలను తప్పకుండా త్వరలో పరిష్కరిస్తానని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి లను బ్రాహ్మణ సంఘ సభ్యులు శాలువతో సన్మానించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు సుజీవన్, సంఘ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి పూర్ణచంద్ర, వేణుగోపాలకృష్ణ చిలుకూరి రామ్ సత్యనారాయణ శర్మ, ప్రవీణ్ కుమార్ రఘుపతిరావు రాదేశం,రవి శర్మ, భాను శర్మ రాజశేఖర్ శర్మ కమల్ కిషోర్ శర్మ వసుంధర రాజగోపాల్ మనోజ్ కుమార్ రాజేష్ సుదర్శన్ రావు కృష్ణమోహన్ శ్రీనివాసరావు కమల సౌమ్య శిరీష గాయత్రి గీత వాణి న్యాయాసలదారులు నర్వ వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

తప్పిపోయిన బాలికను 2 గంటల్లో గుర్తించిన తిరుపతి పోలీసులు

Satyam News

వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్

Satyam News

విజయసాయి రీఎంట్రీ..వైసీపీ సర్కిల్స్‌లో జోరుగా చర్చ.!

Satyam News

తెలంగాణలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత లేదు

Satyam News

పురుషుడిలో స్త్రీ లక్షణాలు: గుంటూరు లో అరుదైన వ్యాధి

Satyam News

స్వీయ జనగణన ప్రారంభించిన ఎమ్మెల్యే అరవింద బాబు

Satyam News

Leave a Comment