Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
శ్రీ వేoకటేశ్వర స్వామి కృపతో టి .టి .డి . తిరుపతి లో నిర్వహిస్తున్న శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాలలలో 2027-2026 విద్యా సంవత్సరమునకు ప్రవేశముల ప్రక్రియ...
ప్రకాశం జిల్లా మార్కాపురం పరిధిలోని డోర్నాల వద్ద వెలిగొండ ప్రాజెక్టు పనులను జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్వయంగా పరిశీలించారు. రాత్రి వేళలోనే టన్నెల్లోకి వెళ్లి లైనింగ్, బెంచింగ్ పనుల పురోగతిని...
తిరుపతి జిల్లా పెనగలూరు మండలం ఈటమాపురం గుట్టపై వెలసిన శ్రీలక్ష్మి నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పుష్ప యాగం వేడుకగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.బత్తిన గుండాల రెడ్డి, మహేశ్వరి దంపతుల ఆధ్వర్యలో ఈ...
చైనాలో సామాజిక మాధ్యమాలపై తీవ్ర ఆంక్షలు పెడుతున్నారు. ప్రత్యేకంగా ఆరోగ్యం, ఆర్థిక వ్యవహారాలు, న్యాయం, విద్య వంటి కీలక రంగాల్లో అనర్హులైన వ్యక్తులు తప్పుదోవ పట్టించే సమాచారం అందించకుండా ఉండేందుకు చైనా ప్రభుత్వం నిబంధనలు...
నిత్య ప్రయోగశీలి విలక్షణ దర్శకుడు డాక్టర్ పిసి ఆదిత్య కు మే నాలుగో తేదీ దాసరి నారాయణరావు 79వ జయంతి సందర్భంగా దాసరి స్మారక పురస్కారం అందజేశారు. దాసరి తన 30 సంవత్సరాల సినీ...
పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ ఓటమిని సంతోషంగా జరుపుకుంటున్న కాంగ్రెస్ శ్రేణులకు కాంగ్రెస్ పార్టీ నాయకుడు, లోక్ సభలో ప్రతిపక్ష నేత తీవ్ర హెచ్చరికలు చేశారు. మమతా బెనర్జీ ఓటమిని సాధారణ రాజకీయ...
ప్రముఖ సినీ నిర్మాత, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంస్థ అధినేత ఆర్ బి చౌదరి దుర్మరణం చెందినట్లు తెలిసింది. రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్ పూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 10న హైదరాబాద్ రానున్న నేపథ్యంలో సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించే బహిరంగ సభకు తరలిరావాలని కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వినూత్న రీతిలో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు తన ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం సాయంత్రం నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డును సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో తాము...
నాబార్డు క్రెడిట్ ప్లాన్ స్టేట్ ఫోకస్ పేపర్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. 2026-27 సంవత్సరానికి గాను రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళికతో నాబార్డు అంచనాలు రూపొందించింది. రుణ ప్రణాళిక గత...