Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. కోల్కతాలోని బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన ఈ భారీ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ హాజరయ్యారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్ ఎన్...
విశాఖ ఉక్కు పరిశ్రమ సీఎండీగా ఎం ఎన్ వీ ఎస్ ప్రభాకర్ ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం ఆర్థిక, పరిపాలనా, ఉత్పత్తి సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్...
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి గా పదవీ స్వీకారం చేయబోతున్న సువేందు అధికారి క్షేత్ర స్థాయిలో బలం ఉన్న ఒక ప్రజా నాయకుడు. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న సువేందు...
హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఒక ఖైదీతో జైలు అధికారిణి ప్రేమలో పడ్డ విచిత్ర సంఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. మధ్యప్రదేశ్లో ఓ జైలు అధికారిణి, హత్య కేసులో జీవిత ఖైదు అనుభవించిన...
కేసు వాదిస్తున్న ఒక అడ్వకేట్ ను 24 గంటల పాటు పోలీసు కష్టడీలో ఉంచాలని న్యాయమూర్తి ఆదేశించిన సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా న్యాయవర్గాల్లో...
పేదల తిరుపతిగా ఖ్యాతి పొందిన కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీమహాలక్ష్మీ వెంకటేశ్వరస్వామి (కొడంగల్ బాలాజీ) ఆలయ పునర్నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వేదపండితుల సమక్షంలో నిర్వహించిన...
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది. భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సువేందు అధికారి శుక్రవారం బెంగాల్ బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన పశ్చిమ బెంగాల్ తొలి...
తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు విజయ్ కి మార్గం సుగమం అయింది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ పూర్తి మెజారిటీకి ఇంకా 10 స్థానాలు తక్కువగా ఉండటంతో...
ముఖ్యమంత్రిగా మాత్రమే కాకుండా హోంమంత్రిగా కూడా రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తీవ్రంగా విమర్శించారు. 2024 ఎన్సీఆర్బీ (NCRB) గణాంకాలు కాంగ్రెస్ ప్రభుత్వ...
ఈ-ఫైళ్ల క్లియరెన్స్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అసాధారణ వేగం ప్రదర్శిస్తూ పరిపాలనలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్నారు. ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఆయన తీసుకుంటున్న చర్యలు ప్రభుత్వ యంత్రాంగంలో...