వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ మూడు రాజధానుల పేరుతో ఆడిన మూడు ముక్కలాట గురించి ఇంకా ఎవరు మర్చిపోలేదు. అంతలోనే మరో మూడు ముక్కలాటకు తెరలేపినట్లు కనిపిస్తోంది. అప్పుడు అధికార వికేంద్రకరణ పేరుతో...
30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు (CII Partnership Summit 2025) ద్వారా ఆంధ్రప్రదేశ్ అంతర్జాతీయ పెట్టుబడుల మ్యాప్పై కేంద్రంగా నిలిచింది. రికార్డు స్థాయిలో కుదిరిన 613 MoUs ద్వారా ₹13.25 లక్షల కోట్ల పెట్టుబడి...
తిరుమలలో శ్రీవారి భక్తుల సౌకర్యార్థం, వివిధ ప్రాంతాలను భక్తులు సులువుగా గుర్తించేలా సూచిక బోర్డులను మరింత ఆకర్షిణీయంగా తీర్చిదిద్దాలని టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. టిటిడి పరిపాలనా భవనంలోని సమావేశ...
బీహార్ పొలిటికల్ సీన్ ఏపీలో రిపీట్ కానుందా…??? ఏపీ ఆర్జేడీగా బీహార్ మారనుందా..?? ఆ రెండు పార్టీలకి దగ్గరి పోలికలు ఉన్నాయా…?? ఆ పార్టీకి ఇక అధికారం దక్కడం కష్టం అని భావించవచ్చా…?? అంటే,...
అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో పట్నాలోని జేడీయూ ప్రధాన కార్యాలయం వద్ద ఉత్సాహభరిత దృశ్యాలు చోటుచేసుకున్నాయి. 243 సభ్యుల బీహార్ అసెంబ్లీలో NDA 186 స్థానాల్లో ఆధిక్యంలోకి వెళ్లడంతో, పార్టీ కార్యకర్తలు...
పర్యాటకం కేవలం ఆదాయ వనరు మాత్రమే కాదని.. వారసత్వం, ప్రాచీన సంస్కృతిని మన ముందు ఆవిష్కరిస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శిల్పకళావేదికలో నిర్వహించిన దక్షిణ భారత అతి పెద్ద సీఎస్ఆర్ సమ్మిట్ రెండో...
క్యాన్సర్ వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు చేపట్టిన అసంక్రమిత వ్యాధుల(NCD) నియంత్రణ, నివారణ కార్యక్రమం 4.0 (ఎన్సీడీ) ద్వారా ఇప్పటివరకు రాష్ట్రంలో 39 లక్షల మందికి స్కీనింగ్ పరీక్షలు చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య...
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. పోలింగ్ కూడా అయిపోయింది. ఫలితం ఎలా వచ్చినా.. ఈ ఎలక్షన్స్తో ఒక్క విషయంపై ఫుల్ క్లారిటీ వచ్చింది. అదేంటంటే.. తెలంగాణ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.. ఆ...
టీడీపీ యువనేత, మంత్రి నారా లోకేష్… జాతీయ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం విజయంలో గానీ, ఇటీవల ఏపీకి క్యూ కడుతున్న పెట్టుబడుల విషయంలో గానీ లోకేష్ తన...
నకిలీ మద్యం (Fake Liquor) తయారీ కేసులో అరెస్టయిన మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నేత జోగి రమేష్ ఇంటి వద్ద ఆదివారం ఉదయం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అరెస్ట్...