Category : హోమ్

కర్నూలుహోమ్

అమ్మవారికి అగ్గిపెట్టెలోపట్టే పట్టుచీర సమర్పణ

Satyam News
తెలంగాణా రాష్ట్రం సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు కళారత్న నల్ల విజయ్ కుమార్ అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరను శ్రీశైల మల్లికార్జున సహిత భ్రమరాంబికా అమ్మవారికి సమర్పించారు. ఈ ప్రత్యేక వస్త్రాన్ని ధర్మకర్తల మండలి అధ్యక్షులు...
ముఖ్యంశాలుహోమ్

గంజాయి సాగు ఆపడానికి ఇక పల్లెల్లో ఈగల్

Satyam News
విశాఖపట్నం వేదికగా ఈగల్ చీఫ్ ఏకే రవికృష్ణ రాష్ట్రంలో గంజాయి నిర్మూలనపై కీలక ప్రకటన చేశారు. అల్లూరి జిల్లా కొత్తవలస గ్రామంలో “పల్లె బాటలో ఈగల్” అనే వినూత్న కార్యక్రమాన్ని ఆయన అధికారికంగా ప్రారంభించారు....
విశాఖపట్నంహోమ్

పరవాడ లో మళ్లీ గ్యాస్ లీక్

Satyam News
అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో మరోసారి ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి లోహిత ఫార్మా పరిశ్రమలో విష వాయువులు లీకయ్యాయి. ఈ ప్రమాదంలో పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్న కెమిస్ట్ తాళ్ల దుర్గారావు...
రంగారెడ్డిహోమ్

మహిళా భద్రతకు “సహచరి”

Satyam News
సమాజంలో మహిళల భద్రతను కేవలం చట్టపరమైన అంశంగా కాకుండా, సామాజిక బాధ్యతగా భావిస్తూ మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ఒక విప్లవాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పోలీస్ కమిషనర్ బడుగుల సుమతి ఆధ్వర్యంలో ప్రారంభమైన “సహచరి”...
జాతీయంహోమ్

కేంద్ర కేబినెట్ విస్తరణ కు ముహూర్తం ఖరారు

Satyam News
కేంద్ర మంత్రిమండలి పునర్‌వ్యవస్థీకరణకు సర్వం సిద్ధమైంది. కేంద్ర కేబినెట్‌లో సమూల ప్రక్షాళన చేపట్టేందుకు వీలుగా ఈనెల 15న ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా కేంద్ర కేబినెట్ విస్తరణపై జోరుగా సాగుతున్న ఊహాగానాలకు తెరదించుతూ,...
ప్రపంచంహోమ్

భీకర దాడుల్లో అమెరికా కు భారీ నష్టం

Satyam News
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్‌కు చెందిన వ్యూహాత్మక ప్రాంతాలైన ఖేష్ దీవి, బందర్ అబ్బాస్, మరియు బుషెహర్ రేవు పట్టణాలపై శత్రు దేశాలు భారీ వైమానిక దాడులకు తెగబడ్డాయి. ఈ...
ప్రత్యేకంహోమ్

బ్యాంకాక్ పబ్ విషాదం: అగ్నిప్రమాదంలో 27 మంది మృతి

Satyam News
థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. నగరంలోని ఒక రద్దీగా ఉండే పబ్‌లో ఒక్కసారిగా చెలరేగిన భారీ అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 27 మంది ప్రాణాలు కోల్పోగా,...
హైదరాబాద్హోమ్

సాక్షి యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు పై కేసు నమోదు

Satyam News
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గురించి అవమానకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్, సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాస్ రావు (కేఎస్‌ఆర్), సంబంధిత ఫేస్‌బుక్ పేజీ...
కరీంనగర్హోమ్

సింగరేణి కార్మికుల హక్కుల సాధనకు 20న నిరాహార దీక్ష

Satyam News
సింగరేణి కార్మికుల న్యాయమైన హక్కుల సాధన కోసం జూలై 20వ తేదీన రామగుండంలో కుటుంబ సభ్యులతో కలిసి ‘వంటావార్పు – మహా నిరాహార దీక్ష’ చేపట్టనున్నట్లు హెచ్ఎంఎస్ (HMS), తెలంగాణ రక్షణ సేన నాయకులు...
క్రీడలుహోమ్

ఫెసపల్లో వరల్డ్ కప్ పోటీలకు ఎంపికైన నగర క్రీడాకారులు

Satyam News
ఆస్ట్రేలియాలో త్వరలో జరగనున్న ఫెసపల్లో వరల్డ్ కప్ పోటీలకు నగరానికి చెందిన ఐదుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ఫెసపల్లో అసోసియేషన్ అధ్యక్షుడు రేణుక...