ఈ ఏడాది మకర సంక్రాంతి తేదీపై తెలుగు రాష్ట్రాల్లో మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. భారత ప్రభుత్వ రాష్ట్రీయ పంచాంగం ప్రకారం జనవరి 14 బుధవారమే మకర సంక్రాంతి అని స్పష్టంగా ఉండగా ఆంధ్రప్రదేశ్,...
మచిలీపట్నం తీరంలో దశాబ్దాల కల సాకారమవుతోంది. 1864 నాటి తుఫాను విలయంతో తన ప్రాభవాన్ని కోల్పోయిన ఈ చారిత్రక ఓడరేవు, ఇప్పుడు ఆధునిక ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే గ్రీన్ ఫీల్డ్ పోర్టుగా రూపుదిద్దుకుంటోంది....
సంక్రాంతి పండుగ సందర్భంగా అనేక మంది తమ స్వగ్రామాలకు ప్రయాణాలు చేస్తుంటారు. ఈ సమయంలో ఖాళీగా ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని జిల్లా పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు...
భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా జనవరి 18న ఖమ్మంలో నిర్వహించనున్న బహిరంగ సభకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరుకానున్నారు. యస్ఆర్ అండ్ బి జిఎన్ఆర్ కళాశాల మైదానంలో జరగనున్న ఈ...
దేశవ్యాప్తంగా వరుసగా ఎన్నికవుతున్న పార్లమెంట్ సభ్యుల ఆస్తులు గత పదేళ్లలో కళ్లు చెదిరే రీతిలో పెరిగాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) తన తాజా విశ్లేషణలో వెల్లడించింది. 2014 నుండి 2024 మధ్య...
తెలంగాణ రాష్ట్ర దీర్ఘకాలిక అభివృద్ధి కోసం కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులు పెట్టుబడులేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) స్పష్టం చేశారు. ఖమ్మం బీఆర్ఎస్ కార్యాలయంలో సర్పంచులు, ఉప సర్పంచులు,...
ప్రపంచ సినిమా పండుగ… వేదిక సిమ్లా హిమాచల్ ప్రదేశ్… వచ్చిన ఎంట్రీలు… 11,000 పైగా… ఇచ్చిన అవార్డులు… సుమారు 300…. సిమ్లా హిమాచల్ ప్రదేశ్ వేదికగా ఇటీవల జరిగిన ప్రపంచ సినిమా అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో...
సైబర్ మోసాలన్నింటిలో ఇది మరింత ప్రమాదకరమైనది. చాలా ఆకర్షణీయంగా, సాధారణ మోసాలకు మించి ఒక మెట్టు ముందున్నదిగా కనిపిస్తున్నా ఇందులో దిగితే ఇక అంతే సంగతులు…… “ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్” అనే పేరుతో...
సంక్రాంతికి సొంతూళ్లకు తరలివచ్చే వారితో ఏర్పడే రద్దీని ఆసరాగా తీసుకుని ప్రైవేటు బస్సుల యజమానులు అధిక ఛార్జీలు వసూలుచేస్తే చర్యలు తీసుకుంటామని, ధరలు పెంచకుండా పర్యవేక్షిస్తున్నామని రవాణాశాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా తెలిపారు....
గత వైభవాన్ని, సంస్కృతి సంప్రదాయాలకు దర్పణం పట్టే గండికోట ఉత్సవాలకు ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా, బంధు మిత్రులతో తరలి రావాలని జిల్లా కలెక్టర్, టూరిజం కౌన్సిల్ చైర్మన్ డా.శ్రీధర్ చెరుకూరి పిలుపునిచ్చారు. శనివారం...