25.8 C
Hyderabad
September 11, 2026

Category : హోమ్

ముఖ్యంశాలుహోమ్

ప్రభుత్వ అధికారిని వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసిన మహిళ

Satyam News
ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు హనీ ట్రాప్ లో ఇరుక్కున్నారు. హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం ఖైరతాబాద్ రేషన్ సర్కిల్ కార్యాలయంలో పని చేస్తున్న...
గుంటూరుహోమ్

మంగళగిరి అభివృద్ధి చూసి వైసీపీకి భయం పట్టుకుంది

Satyam News
రాష్ట్ర ఐటి, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ప్రభుత్వం చేపడుతున్న వందల కోట్ల...
హైదరాబాద్హోమ్

పార్టీ జెండా గద్దె నమూనా ఆవిష్కరించిన కవిత

Satyam News
హైదరాబాద్‌లో తెలంగాణ రక్షణ సేన నిర్వహించిన రాష్ట్ర స్థాయి సాధారణ సమావేశంలో పార్టీ జెండా గద్దె నమూనాను పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా...
హైదరాబాద్హోమ్

ప్రపంచస్థాయి సాంకేతికతతో విపత్తు రక్షణ వ్యవస్థ బలోపేతం

Satyam News
ప్ర‌కృతి విప‌త్తుల స‌మ‌యంలో ప్ర‌జ‌ల   ప్రాణాలను కాపాడ‌డం, వీలైనంత వ‌ర‌కూ  ఆస్తులకు న‌ష్టం క‌ల‌గ‌కుండా  చూడ‌డ‌మే ల‌క్ష్యంగా  ప్రభుత్వ ప‌నిచేస్తోంద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి...
జాతీయంహోమ్

కేరళ నూతన సీఎంగా వీడి సతీశన్ ప్రమాణం

Satyam News
కేరళ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ సోమవారం ఘనంగా ప్రమాణస్వీకారం చేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో నిర్వహించిన వైభవమైన కార్యక్రమంలో కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ఆయనతో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు....
సంపాదకీయంహోమ్

పెట్రోల్ మంటలు: నేటివి కావు.. నిన్నటి జగన్ పాలన శాపాలు!

Satyam News
అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ వాతావరణం, ముడి చమురు సంక్షోభం కారణంగా దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు ₹3 నుండి ₹3.29 వరకు పెరిగాయి. భారతదేశం తన ఇంధన అవసరాల కోసం 90% పైగా...
కృష్ణహోమ్

దేశ భవిష్యత్తు కోసం చంద్రబాబు భారీ వ్యూహం!

Satyam News
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట  స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర వేదికగా జనాభా విధానంపై సంచలన ప్రకటన చేశారు. ఒకప్పుడు జనాభా నియంత్రణకు బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచిన...
ప్రత్యేకంహోమ్

ఢిల్లీ అల్లర్ల నిందితులకు సుప్రీం కోర్టు బెయిల్

Satyam News
ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో నిందితులకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిందితులైన ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్‌లకు గతంలో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసన బెయిల్ నిరాకరించింది. ఇలా బెయిల్ నిరాకరించిన అంశంపై మరో...
సినిమాహోమ్

నారా దేవాన్ష్ యూట్యూబ్ చాన‌ల్ Dino Deets ప్రారంభం

Satyam News
మంత్రి నారా లోకేష్ త‌న‌యుడు నారా దేవాన్ష్ “Dino Deets “పేరుతో యూట్యూబ్ ఛాన‌ల్ ఆరంభించారు. ఈ సంద‌ర్భంగా నారా-నంద‌మూరి కుటుంబ‌స‌భ్యులు దేవాన్ష్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. “Dino Deets “టీజ‌ర్‌లోనూ మంత్రి నారా లోకేష్...
గుంటూరుహోమ్

అంపశయ్యపై నుంచి అభివృద్ధి పథంలోకి…

Satyam News
కూటమి ప్రభుత్వం రాక నిస్తేజంలో కూరుకుపోయిన నేతన్నకు భరోసానిచ్చింది. గత రెండేళ్ల కాలంలో చేనేత రంగ అభివృద్ధికి, నేతన్నల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో అంపశయ్యపై ఉన్న చేనేత పరిశ్రమ అభివృద్ధి పథంలోకి...