Category : జాతీయం

జాతీయంహోమ్

ఒరిస్సాలో ఉపరితల ఆవర్తనంతో మారిన వాతావరణం

Satyam News
ఒరిస్సాలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో ఒక్క సారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం మారింది. ఒడిశా పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావం రాష్ట్రంపై స్పష్టంగా కనిపిస్తోందని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్...
జాతీయంహోమ్

‘ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్’ వ్యవస్థప్రారంభం

Satyam News
రైల్వే భద్రతా పెంపు చర్యల పట్ల దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక దృష్టి సారించింది. ఈ దిశలో భాగంగా , గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో జోన్ నెట్‌వర్క్ వ్యాప్తంగా ‘కవచ్ 4.0’-స్వదేశీయంగా రూపొందించిన...
జాతీయంహోమ్

గాల్లోనే పేలిపోయిన ఎయిర్ అంబులెన్స్

Satyam News
ఝార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదంపై దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫిబ్రవరి 23న చాత్రా జిల్లా కాసియాటు గ్రామం సమీపంలో కూలిపోయిన ఈ విమాన ప్రమాదంలో మొత్తం ఏడు మంది ప్రాణాలు...
జాతీయంహోమ్

గల్ఫ్ యుద్ధం నేపధ్యం లో ప్రధాని మోడీ సమీక్ష

Satyam News
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం 7 లోక్ కల్యాణ్ మార్గ్‌లో గల తన నివాసంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఎస్) ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ యుద్ధ...
జాతీయంహోమ్

శీతల మాత ఆలయంలో తొక్కిసలాట: 8మంది మహిళలు మృతి

Satyam News
బిహార్ రాష్ట్రంలోని నలందా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం శీతల మాత ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో కనీసం ఎనిమిది మంది మహిళలు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ఉదయం వేళ భారీ...
జాతీయంహోమ్

అండమాన్ నికోబార్ దీవుల్లో ఘనంగా టీడీపీ ఆవిర్భావదినోత్సవం

Satyam News
తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని అండమాన్ నికోబార్ దీవుల్లో పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అండమాన్ నికోబార్ టీడీపీ అధ్యక్షుడు మాణిక్య యాదవ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి నారా...
జాతీయంహోమ్

లాక్‌డౌన్ పై పుకార్లు వ్యాప్తి చేస్తే చర్యలు

Satyam News
భారతదేశంలో లాక్‌డౌన్ విధించే అవకాశముందనే వదంతులను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఖండించింది. పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావం నుంచి ప్రజలను రక్షించేందుకు ఎక్సైజ్ విధానాల్లో మార్పులు చేస్తూ, ఇంధనంపై పన్ను తగ్గింపుల భారం ప్రభుత్వం...
జాతీయంహోమ్

జోధ్‌పూర్‌లో ఐసిస్ హ్యాండ్లర్ అరెస్ట్: ఏపీ పోలీసుల ఆపరేషన్

Satyam News
రాజస్థాన్‌లోని జోథ్ పూర్ నగరంలో భారీ యాంటీ-టెరర్ ఆపరేషన్‌లో భాగంగా, ఆంధ్రప్రదేశ్ పోలీసులు స్థానిక పోలీసులతో కలిసి ISIS కు సంబంధం ఉన్న ఓ హ్యాండ్లర్‌ను అరెస్ట్ చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా భద్రతా...
జాతీయంహోమ్

ప్లాట్ ఫామ్ ఫీజును మళ్లీ పెంచిన స్విగ్గీ

Satyam News
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ రంగంలో ప్రముఖ సంస్థ స్విగ్గీ మరోసారి తన ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచింది. ప్రస్తుతం వినియోగదారులపై విధిస్తున్న రూ.14.99 ఫీజుకు అదనంగా రూ.2.59 పెంచుతూ, మొత్తం ప్లాట్‌ఫామ్ ఫీజును రూ.17.58కు తీసుకెళ్లింది....
జాతీయంహోమ్

వైష్ణోదేవి యాత్రకు తాత్కాలిక బ్రేక్

Satyam News
మాతా వైష్ణో దేవి ఆలయంకు జరిగే యాత్రను శనివారం భారీ రద్దీ కారణంగా తాత్కాలికంగా నిలిపివేశారు. శనివారం మధ్యాహ్నం వరకు సుమారు 39,000 మంది భక్తులు దర్శనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న...