డాలర్తో పోలిస్తే భారత రూపాయి శుక్రవారం ఇంట్రా-డే ట్రేడింగ్లో భారీగా పడిపోయింది. కొత్త ఆల్టైమ్ పతనం నమోదు అయి 94.70ను తాకింది. పెరిగిన అంతర్జాతీయ చమురు ధరలు, బలపడుతున్న అమెరికా డాలర్, అలాగే పశ్చిమ...
పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లను అడ్డుకునేందుకే కూటమి ప్రభుత్వం సచివాలయాలను మారుస్తున్నారని వైసీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. రొంపిచర్ల మండలంలోని తురుమెళ్ళ గ్రామ సచివాలయ మార్పు, నియోజకవర్గంలోని మొక్కజొన్న...
అతి త్వరలో వాట్సాప్ యూజర్లకు అద్భుతమైన ఫీచర్ అందుబాటులో రాబోతుంది. ఈ ఫీచర్ ప్రకారం ఇకపై మీరు పంపిన మెసేజ్ ఆటో డిలీట్ అవుతుంది. సాధారణంగా వాట్సాప్ లో ఏదైనా మెసేజ్ పంపితే అది...
మధ్యప్రాచ్యంలోని ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో, శుక్రవారం ప్రీమియం (హై గ్రేడ్) పెట్రోల్ ధరను లీటరుకు రూ.2 పెంచారు. అలాగే పరిశ్రమలకు సరఫరా చేసే బల్క్ డీజిల్ ధరను...
హైదరాబాద్ నగరంలో ఆహార భద్రతను పటిష్టం చేయడానికి, కల్తీని అరికట్టడానికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ నేతృత్వంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల సమన్వయంతో ‘హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్’ (H-FAST) అనే...
ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగుల కోసం కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ “దివ్యాంగశక్తి” పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా దివ్యాంగుల ప్రయాణాన్ని సులభతరం...
రాజకీయాల్లో విలక్ష నేతగా నారా లోకేష్ కనిపిస్తున్నారు. ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు సమస్యలను ఎత్తి చూపేవారిని శత్రువులుగా చూస్తారు. వైసీపీ హాయంలో సమస్యలు చెప్పిన వాళ్లపై టీడీపీ ముద్ర వేసి వేధించారు. కానీఇక్కడ లోకేష్...
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేశారని ఏపీ మాంసాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రకాష్ నాయుడు విమర్శించారు. నరసరావుపేటలోని మాంస విక్రయ కేంద్రాలపై ఆదివారం ఏపీ మాంసాభివృద్ధి కార్పొరేషన్...
ఏలూరు పార్లమెంట్ సభ్యుడు పుట్టా మహేష్ డ్రగ్స్ కేసు ఆరోపణల వ్యవహారం తెలుగుదేశం పార్టీలో పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అత్యంత కఠినంగా స్పందించారు....
చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో కేసు సందర్భంగా చేసిన వ్యాఖ్యలను కూడా వైసీపీ అనుబంధ మీడియా వక్రీకరిస్తూ ప్రచారానికి పాల్పడుతున్నది. తిరుమల లడ్డూ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ...