Category : ముఖ్యంశాలు

ముఖ్యంశాలుహోమ్

‘నేతన్న సేవలో’ పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.25 వేలు

Satyam News
నేతన్నల కుటుంబాలకు ప్రజా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఇప్పటికే ఉచిత విద్యుత్, రాయితీలు, 50 ఏళ్లకే పింఛన్ అందిస్తూ దన్నుగా ఉంటోన్న ప్రభుత్వం… తాజాగా వారి సంక్షేమానికి మరో అడుగు ముందుకేసింది. నేతన్న సేవలో...
ముఖ్యంశాలుహోమ్

ప్రతి ఓటరును SIRలో భాగస్వామిని చేయండి

Satyam News
సనత్‌నగర్ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో భాగస్వాములను చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సనత్‌నగర్ నియోజకవర్గ...
ముఖ్యంశాలుహోమ్

రాజ్యసభలో జగన్ కేసుల ప్రస్తావనతో వైసీపీ లో అలజడి

Satyam News
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంచే బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీడీపీ ఎంపీ చింతకాయల విజయ్ తన ప్రసంగంలో మాజీ...
ముఖ్యంశాలుహోమ్

టెలికాం సేవల కోసం TRAI కొత్త యాప్ ఇదే…

Satyam News
టెలికాం సేవల నాణ్యతను మెరుగుపరచడానికి భారత టెలికాం నియంత్రణ సంస్థ (TRAI) మరో కీలక ముందడుగు వేసింది. కాల్ డ్రాప్‌లు, కాల్ సమయంలో స్వరం స్పష్టంగా వినిపించకపోవడం, నెట్‌వర్క్ నాణ్యత లోపాలు వంటి సమస్యలపై...
ముఖ్యంశాలుహోమ్

మీ సేవ కేంద్రాలతో అత్యుత్తమ డిజిటల్ సేవలు

Satyam News
రాష్ట్రంలో మీ సేవ కేంద్రాలను మరింత పటిష్టపరిచి ప్రజలకు అత్యుత్తమ డిజిటల్ సేవలు అందించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం...
ముఖ్యంశాలుహోమ్

ఫ్రెండ్షిప్ డే వేళ విశాఖలో విషాదం: బీచ్‌లో ఇద్దరు గల్లంతు

Satyam News
ఫ్రెండ్షిప్ డే సందర్భంగా విశాఖపట్నంలో విషాద ఘటన చోటుచేసుకుంది. సరదాగా బీచ్‌కు వెళ్లిన స్నేహితుల బృందంలో ఇద్దరు యువకులు సముద్ర అలల్లో గల్లంతయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పెదజాలరిపేటకు చెందిన...
ముఖ్యంశాలుహోమ్

ఇండోనేషియాలో ఘోర ప్రమాదం: 41 మంది మృతి?

Satyam News
ఇండోనేషియాలోని మదురా ద్వీపం సమీపంలో ఘోర నౌక ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ నౌకలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు...
ముఖ్యంశాలుహోమ్

ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పిన 15 ఏళ్ల బాలిక

Satyam News
ప్రధాని నరేంద్రమోడీని అత్యంత పరుష పదజాలంతో విమర్శించిన ఒక 15 ఏళ్ల బాలిక ఆయనకు క్షమాపణ చెప్పింది. వీడియోలో మాట్లాడిన ఆ బాలిక, “జూలైలో నేను నా స్నేహితులతో కలిసి ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌కు...
ముఖ్యంశాలుహోమ్

అమెరికాలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ‘మీట్ అండ్ గ్రీట్’

Satyam News
అమెరికాలోని బాల్టిమోర్‌లో నిర్వహించనున్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు & ప్రోహిబిషన్ & ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొననున్నారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్...
ముఖ్యంశాలుహోమ్

ప్లేటు ఫిరాయించిన సోనం వాంగ్ చుక్

Satyam News
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేపట్టి ఇంటికి వెళ్లిన సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ అకస్మాత్తుగా బీజేపీకి అనుకూల వ్యాఖ్యలు చేస్తున్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన...