Category : వార్తలు

ముఖ్యంశాలుహోమ్

జనసేన పార్టీ పునర్నిర్మాణానికి కొత్త విధానం

Satyam News
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ బలోపేతానికి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ తెలిపారు. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గానికి 28 మంది సభ్యులతో నిర్మాణ సారధుల సమాచార సేకరణ కమిటీ...
ప్రపంచంహోమ్

జర్మనీలో కాల్పులు: ఐదు గురు మృతి

Satyam News
జర్మనీ ఉత్తర ప్రాంతంలోని స్టాడె పట్టణంలో సోమవారం జరిగిన కాల్పుల ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. కాల్పులకు పాల్పడినట్లు అనుమానిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి...
ముఖ్యంశాలుహోమ్

జాతీయ ఆరోగ్య వేదిక‌లో ‘సంజీవ‌ని’ పై చ‌ర్చ‌

Satyam News
రాష్ట్రంలో వ్యాధుల నివార‌ణ‌, నియంత్ర‌ణ దిశ‌గా గేమ్ ఛేంజ‌ర్ కానున్న ‘సంజీవ‌ని’ ప‌థ‌కం ఇత‌ర రాష్ట్రాల దృష్టిని ఆక‌ర్షించింది. ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంర‌క్ష‌ణ మండ‌లి స‌మావేశానికి హాజ‌రైన రాష్ట్రాల ఆరోగ్య శాఖా...
ప్రపంచంహోమ్

తృటిలో తప్పిన భారీ విమాన ప్రమాదం

Satyam News
న్యూజిలాండ్ రాజధాని వెల్లింగ్టన్ విమానాశ్రయంలో భారీ విమాన ప్రమాదం తృటిలో తప్పింది. ఎయిర్ న్యూజిలాండ్‌కు చెందిన ఎన్‌జెడ్‌-272 విమానం ల్యాండింగ్‌కు సిద్ధమవుతున్న సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం, బలమైన ఈదురు గాలులు వీచడంతో ప్రమాదకర...
ముఖ్యంశాలుహోమ్

Karnataka Politics: ప్రియాంక్ ఖార్గేపై ఆర్ఎస్ఎస్ ఫిర్యాదు

Satyam News
ఆర్ఎస్ఎస్ పై తప్పుడు ప్రచారం చేసినందుకు కర్ణాటక రాష్ట్ర హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే పై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) కేసు పెట్టింది. ఈ ఫిర్యాదును బెంగళూరు నగరంలోని XLII (42వ) అదనపు చీఫ్...
జాతీయంహోమ్

ముంబైలో సామూహిక హత్యలకు భారీ కుట్ర?

Satyam News
ముంబైలో భారీ విషాదం తృటిలో తప్పింది. ముంబైలో జరిగిన మొహర్రం ఊరేగింపులో జరగడానికి సిద్ధంగా ఉన్న భారీ విషాదాన్ని పోలీసులు తృటిలో అడ్డుకున్నారు. ఊరేగింపులో పాల్గొన్న వారికి నొప్పి నివారణ మాత్రల పేరుతో విషపూరిత...
ముఖ్యంశాలుహోమ్

వైసీపీ నేతల పై పోలీసు కేసు నమోదు

Satyam News
గుంటూరు జిల్లా ఉండవల్లిలో నిన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతు పరిరక్షణ కమిటీ సభ్యులపై జరిగిన దాడి ఉదంతం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీ, అమరావతి రైతుల పేరిట జరిగిన ఈ ఘర్షణలో...
జాతీయంహోమ్

అయోధ్య నిధుల చోరీ కేసులో ఇద్దరు ఔట్

Satyam News
అయోధ్య రామమందిర నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా తమ పదవులకు రాజీనామా చేసినట్లు ట్రస్ట్ అధికారికంగా ధృవీకరించింది. వీరిద్దరి...
ముఖ్యంశాలుహోమ్

బాక్సైట్ తవ్వకాలపై ప్రజా ప్రతినిధుల ఆగ్రహం

Satyam News
అల్లూరి సీతారామరాజు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో బాక్సైట్ తవ్వకాలు, హైడ్రోపవర్ ప్రాజెక్టుల అంశం తీవ్ర చర్చకు దారితీసింది. గిరిజన చట్టాలు, హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు పూర్తి సహకారం అందించాలని జెడ్పీ...
ప్రపంచంహోమ్

తీవ్ర రూపం దాల్చిన యుక్రెయిన్ రష్యా యుద్ధం

Satyam News
రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం మరోసారి అత్యంత తీవ్రరూపం దాల్చింది. రష్యా భూభాగాలపై ఉక్రెయిన్ సైన్యం గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే రాత్రి భారీస్థాయిలో డ్రోన్లతో విరుచుకుపడింది. రష్యా అధీనంలోని క్రిమియా...