ఒడిశాలోని కటక్ వేదికగా ఏప్రిల్ 8 నుండి 11 వరకు జరిగిన మొదటి ‘ఆల్ ఇండియా ఇండోర్ రోయింగ్ ఛాంపియన్షిప్’లో తెలంగాణ రోయర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో తెలంగాణ జట్టు...
పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న చర్చల సందర్భంగా ఇరాన్ ఒక ప్రదర్శన ఏర్పాటు చేసింది. ఆ ప్రదర్శనలో ఏమి ఉన్నదంటే…. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేసిన దాడుల మొదటి రోజున మీనాబ్...
యుద్ధం ముగిసినా కూడా అతి కీలకమైన హోర్మోజ్ జలసంధిని తెరవడం ఇప్పటిలో సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే ఎక్కడెక్కడ మందుపాతరలు పెట్టారో ఇరాన్ మరచిపోయింది. గత నెలలో జరిగిన ఘర్షణ సమయంలో ఇరాన్ సముద్ర మార్గంలో...
యుద్దాల కారణంగా తలత్తిన ఎల్పీజీ గ్యాస్ సరఫరా సమస్యను ఎదుర్కొనేందుకు మరింత సన్నద్దతతో పనిచేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు, ఆయిల్ కంపెనీలకు సూచించారు. పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) వినియోగం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని...
దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం పెరగాలంటే, చట్టసభల్లో 40 ఏళ్ల లోపు వారికి కనీసం 33 శాతం సీట్లను రొటేషన్ పద్ధతిలో రిజర్వ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రతిపాదించారు. గోవాలో జరుగుతున్న...
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మళ్లీ మాట మార్చారు. ఇరాన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అమెరికా సైనిక దళాలు తుది ఒప్పందం పూర్తిగా అమలయ్యే వరకు కొనసాగుతాయని ప్రకటించారు. వెస్ట్ ఆసియాలో కొనసాగుతున్న సున్నితమైన కాల్పుల...
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథక అనుసంధానంతో గ్రామీణ ప్రాంతాలలో నీటి తొట్టెలను నిర్మించి, వేసవిలో పశువులకు తాగునీటి వసతి కల్పించడం జరిగిందని పశుసంవర్ధక శాఖ సంచాలకులు డాక్టర్ టి దామోదర్...
కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నేత పవన్ ఖేరా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అసోంలో నమోదైన కేసులో అరెస్ట్ అయ్యే అవకాశాలను నివారించేందుకు ఆయన ఈ పిటిషన్...
అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై భారత్ హర్షం వ్యక్తం చేసింది. ఈ తాత్కాలిక శాంతి దీర్ఘకాలిక స్థిరత్వానికి దారితీస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. అదే సమయంలో, ఉద్రిక్తతలను పూర్తిగా తగ్గించడానికి నిరంతర...
అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా, ఇరాన్ రెండు వారాల పాటు పరస్పర దాడులను నిలిపివేయాలని సంయుక్తంగా ప్రకటించాయి. ఈ...