మహారాష్ట్రలోని సతారా జిల్లా ఫల్టాన్ అనే చిన్న గ్రామం నుండి వచ్చిన 23 ఏళ్ల రుతుజా దాదాసో పిసల్, భారత మహిళా హాకీ జట్టులో అత్యంత కీలకమైన మిడ్ఫీల్డర్గా ఎదిగారు. మార్చి 8 నుండి...
ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖొమైనీ హత్యకు బదులు తీర్చుకోవాల్సిన అవసరం ఉందని ఇరాన్కు చెందిన ప్రముఖ షియా మతపెద్ద ఆయతుల్లా నూరీ హమ్దానీ అన్నారు. ఖామెనీ హత్యకు ప్రతీకారం తీర్చుకోవడం ప్రతి...
ఈ నెల 8వ తేదీన జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో చేపట్టే అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా కోరారు. డి.ఆర్.ఓ, ఆర్.డి.ఓలు, మున్సిపల్ కమిషనర్లు డిఆర్డీఏ, మెప్మా,...
ముంబైలోని ప్రతిష్టాత్మక వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026 రెండో సెమీఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో ఇంగ్లాండ్పై ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో...
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్ ఫోర్సుమెంట్ డైరక్టరేట్ (ఈడీ) హైదరాబాద్ జోన్ అధికారులు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA)–2002 కింద దర్యాప్తు చేపట్టి రూ.441.63 కోట్ల...
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం భారతదేశంలోని అంతర్జాతీయ విమాన సర్వీసులపై తీవ్రంగా పడింది. అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై దాడి జరిపిన నేపధ్యంలో కొన్ని మధ్యప్రాచ్య దేశాల గగనతలం మూసివేయబడడంతో అనేక విమానాలు...
ఇరాన్ పై యుద్ధానికి పాకిస్తాన్ సిద్ధమైంది. తన భూభాగం సరిహద్దులోకి ఆయుధాలు తరలిస్తోంది. భారీ ఎత్తున మిలిటరీ ఇరాన్ సరిహద్దులకు కదిలిపోతుంది. ఈ విషయాన్ని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాన్ థార్ కూడా ధృవీకరించారు....
తమ సముద్ర భాగంలో ఏదైనా నౌకకు ప్రమాదం జరిగితే సాధ్యమైనంత వరకు ప్రాణనష్టం జరగకుండా చూస్తామని శ్రీలంక ప్రకటించింది. శ్రీలంక దక్షిణ తీరానికి సమీపంలో ఇరాన్ యుద్ధ నౌక పై అమెరికా దాడి చేసి...
కోట్లాది మంది అభిమానులను తన ఆటతో ఉర్రూతలూగించి, క్రికెట్ దేవుడనిపించుకున్న సచిన్ టెండూల్కర్.. తన కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహ వేడుకకు విచ్చేసిన నారా లోకేశ్, బ్రాహ్మణి దంపతులకు అంతే ఉత్సాహంతో స్వాగతం పలికారు....