ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలల కాలం పూర్తయింది. ఈ సమయంలో కూటమిలోని పార్టీల మధ్య ఎలాంటి సమస్యలు లేకుండా.. పాలన సాఫీగా సాగడం మంచి పరిణామం. సాధారణంగా మూడు పార్టీలు...
అసెంబ్లీ లో రాష్ట్ర బడ్జెట్ సమర్పణకు ముందు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో కలిసి ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం...
గత దశాబ్ద కాలంగా ప్రపంచవ్యాప్తంగా అనేక అవాంతరాలు ఎదురైనప్పటికీ, భారతదేశం అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఇంజిన్గా అవతరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన ‘ఈటీ...
తెలంగాణలో ఎన్నికలు ఏవైనా కాంగ్రెస్ పార్టీదే విజయమని, తాజా మున్సిపల్ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమని నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి స్పష్టం చేశారు. శుక్రవారం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన...
హెరిటేజ్ ఫుడ్స్పై వైసీపీ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అబద్ధాలు, కల్పిత కథలతో కూడినవేనని స్వర్ణాంధ్ర పీ4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ పి. కుటుంబరావు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు...
రక్షణ రంగంలో భారత్ మరో కీలక అడుగు వేసింది. భవిష్యత్ యుద్ధవిమానాల కోసం 120 కిలోన్యూటన్ తరగతి కాంబాట్ జెట్ ఇంజిన్ కోర్ను సంయుక్తంగా అభివృద్ధి చేయడానికి భారతదేశంతో కలిసి పనిచేసేందుకు రోల్స్ రాయిస్...
పసిడి ప్రేమికులకు భారీ ఊరట లభించింది. గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని తాకిన బంగారం ధరలు ఈరోజు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం నాటి బులియన్ మార్కెట్ విశ్లేషణ ప్రకారం బంగారం ధర తగ్గుముఖం...
కర్ణాటకలోని బెళగావి జిల్లాలో ఒక మహిళా అధికారి ఇంట్లో రహస్య కెమెరాలు పెట్టి, ఆమె ప్రైవేట్ వీడియోలను రికార్డ్ చేసి, బ్లాక్ మెయిల్ చేసిన ముగ్గురు నకిలీ జర్నలిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు.మహమ్మద్ బాలేకుంద్రి,...
అక్రెడిటేషన్ కార్డులు జారీ మరియు అక్రెడిటేషన్ కమిటీ ఏర్పాటు ప్రక్రియపై మంత్రి సూచనలు జారీ చేశారు. ఈ ప్రక్రియను పారదర్శకంగా మరియు వేగవంతంగా నిర్వహించాల్సిందిగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సవరించిన ప్రభుత్వ ఉత్తర్వులు జారీమంత్రి...
ఎర్రకోటపై దాడి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద చర్యగా ఐక్యరాజ్యసమితి నిర్ధారించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి మానిటరింగ్ టీమ్ తన 37వ నివేదికలో పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ (జెఈఎం) పలు దాడులకు బాధ్యత...