Category : వార్తలు

జాతీయంహోమ్

మహారాష్ట్రలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు

Satyam News
ముస్లిం రిజర్వేషన్లను మహారాష్ట్ర రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నది. మహారాష్ట్రలో ముస్లింలకు విద్యా ఉద్యోగాలలో ఐదు శాతం రిజర్వేషన్ ఉన్నది. ఇకపై మహారాష్ట్రలో విద్య ఉద్యోగాలలో ముస్లింలకు మహారాష్ట్రలో రిజర్వేషన్లు ఉండవు. ఈ...
జాతీయంహోమ్

సామాన్యుడి కోసం ఏఐ… అదే మన సూత్రం

Satyam News
దేశ రాజధానిలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్–2026 ప్రారంభమైంది. గ్లోబల్ సౌత్‌లో ఈ స్థాయిలో కృత్రిమ మేధస్సు (AI)పై జరుగుతున్న తొలి అంతర్జాతీయ సదస్సుగా ఇది ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ సందర్భంగా ప్రధాని...
జాతీయంహోమ్

అనుకూల తీర్పు రావాలంటే లంచం?

Satyam News
అనుకూలంగా తీర్పు వెలువరించేందుకు మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తికి లంచం ఇవ్వాలని ఓ సీనియర్ న్యాయవాది పిటిషనర్ వద్ద రూ.50 లక్షలు తీసుకున్నాడంటూ కేంద్ర న్యాయశాఖకు అందిన ఫిర్యాదు న్యాయవర్గాల్లో కలకలం రేపుతోంది. ఆ ఫిర్యాదును...
ప్రపంచంహోమ్

కిమ్ వారసురాలిగా కుమార్తె జూ ఏ?

Satyam News
ఉత్తర కొరియా దేశ అత్యున్నత నాయకుడు కిమ్ తన రాజకీయ వారసురాలిగా తన కుమార్తెను తీర్చిదిద్దతున్నాడు. ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టంగా అర్ధం అవుతున్నది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే, ఆయన సోదరి...
జాతీయంహోమ్

పసికందును అమ్మిన తల్లి అరెస్టు

Satyam News
రెండు రోజుల పసికందును కన్న తల్లి వేరేవారికి అమ్మేసిన దారుణమైన ఘటన ఇది. ఈ ఘటన పంజాబ్‌లోని లూధియానాలో జరిగింది. లూధియానాలోని నీలా ఝండా రోడ్ పరిసరాల్లోని ఒక పార్కులో ఒక మహిళ శిశువును...
ముఖ్యంశాలుహోమ్

హలో ఫ్రెండ్…! హౌ ఆర్ యూ..? బిల్ గేట్స్ పలకరింపు

Satyam News
హలో ఫ్రెండ్…! హౌ ఆర్ యూ..? ఇదీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి బిల్ గేట్స్ పలకరింపు. సోమవారం ఏపీలో పర్యటించేందుకు వచ్చిన గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్ అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు....
ముఖ్యంశాలుహోమ్

ధర్మం మంటగలిస్తే… ఆ త్రికూటేశ్వరుడు కన్నెర్ర చేయడా?

Satyam News
ఆధ్యాత్మికతకు నిలువుటద్దం కోటప్పకొండ. ఏటా మహాశివరాత్రి వేళ, లక్షలాది మంది భక్తులు తమ గ్రామాల గౌరవాన్ని ‘ప్రభలు’గా మలచి ఆ త్రికూటేశ్వరుని పాదాల చెంతకు చేరుస్తారు. కానీ, ఈ ఏడాది ఆ సంబరాల్లో ఒక...
క్రీడలుహోమ్

పాకిస్థాన్ ను చిత్తు చేసిన టీమిండియా

Satyam News
కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన 2026 టీ20 వరల్డ్ కప్ హై-వోల్టేజ్ పోరులో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది. దాయాది పాకిస్తాన్‌తో జరిగిన ఈ కీలక మ్యాచ్‌లో టీమిండియా 61 పరుగుల...
ముఖ్యంశాలుహోమ్

రెవెన్యూ లోటు తగ్గించడం గొప్ప విషయం

Satyam News
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 2026-27పై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు, మీడియా ప్యానెలిస్టులతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఆదివారం ఆడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణపై ఆయన...
క్రీడలుహోమ్

భారత్ పాక్ టీ 20 నేడే: ఎవరు గెలుస్తారో…

Satyam News
దాయాది దేశాల మ‌ధ్య నేడు కొలంబోలో జ‌ర‌గ‌బోతోన్న 20ట్వంటీ మ్యాచ్‌పై భారీ ఆస‌క్తి ఏర్ప‌డింది. మ‌హాశివ‌రాత్రి కావ‌డంతో పాటు, ఆదివారం కూడా క‌లిసిరావ‌డంతో ఈ మ్యాచ్‌పై ప్రేక్ష‌కులు మ‌రింత ఆస‌క్తిని చూపిస్తున్నారు. చాలా రోజుల...