25.2 C
Hyderabad
September 10, 2026

Category : వార్తలు

జాతీయంహోమ్

పసికందును అమ్మిన తల్లి అరెస్టు

Satyam News
రెండు రోజుల పసికందును కన్న తల్లి వేరేవారికి అమ్మేసిన దారుణమైన ఘటన ఇది. ఈ ఘటన పంజాబ్‌లోని లూధియానాలో జరిగింది. లూధియానాలోని నీలా ఝండా రోడ్ పరిసరాల్లోని ఒక పార్కులో ఒక మహిళ శిశువును...
ముఖ్యంశాలుహోమ్

హలో ఫ్రెండ్…! హౌ ఆర్ యూ..? బిల్ గేట్స్ పలకరింపు

Satyam News
హలో ఫ్రెండ్…! హౌ ఆర్ యూ..? ఇదీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి బిల్ గేట్స్ పలకరింపు. సోమవారం ఏపీలో పర్యటించేందుకు వచ్చిన గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్ అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు....
ముఖ్యంశాలుహోమ్

ధర్మం మంటగలిస్తే… ఆ త్రికూటేశ్వరుడు కన్నెర్ర చేయడా?

Satyam News
ఆధ్యాత్మికతకు నిలువుటద్దం కోటప్పకొండ. ఏటా మహాశివరాత్రి వేళ, లక్షలాది మంది భక్తులు తమ గ్రామాల గౌరవాన్ని ‘ప్రభలు’గా మలచి ఆ త్రికూటేశ్వరుని పాదాల చెంతకు చేరుస్తారు. కానీ, ఈ ఏడాది ఆ సంబరాల్లో ఒక...
క్రీడలుహోమ్

పాకిస్థాన్ ను చిత్తు చేసిన టీమిండియా

Satyam News
కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన 2026 టీ20 వరల్డ్ కప్ హై-వోల్టేజ్ పోరులో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది. దాయాది పాకిస్తాన్‌తో జరిగిన ఈ కీలక మ్యాచ్‌లో టీమిండియా 61 పరుగుల...
ముఖ్యంశాలుహోమ్

రెవెన్యూ లోటు తగ్గించడం గొప్ప విషయం

Satyam News
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 2026-27పై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు, మీడియా ప్యానెలిస్టులతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఆదివారం ఆడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణపై ఆయన...
క్రీడలుహోమ్

భారత్ పాక్ టీ 20 నేడే: ఎవరు గెలుస్తారో…

Satyam News
దాయాది దేశాల మ‌ధ్య నేడు కొలంబోలో జ‌ర‌గ‌బోతోన్న 20ట్వంటీ మ్యాచ్‌పై భారీ ఆస‌క్తి ఏర్ప‌డింది. మ‌హాశివ‌రాత్రి కావ‌డంతో పాటు, ఆదివారం కూడా క‌లిసిరావ‌డంతో ఈ మ్యాచ్‌పై ప్రేక్ష‌కులు మ‌రింత ఆస‌క్తిని చూపిస్తున్నారు. చాలా రోజుల...
ముఖ్యంశాలుహోమ్

ఆ ఒక్క కారణంతో.. కూటమిలో తిరుగులేని ఐక్యత

Satyam News
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలల కాలం పూర్తయింది. ఈ సమయంలో కూటమిలోని పార్టీల మధ్య ఎలాంటి సమస్యలు లేకుండా.. పాలన సాఫీగా సాగడం మంచి పరిణామం. సాధారణంగా మూడు పార్టీలు...
ముఖ్యంశాలుహోమ్

రాష్ట్ర బడ్జెట్ ప్రతులకు ప్రత్యేక పూజ

Satyam News
అసెంబ్లీ లో రాష్ట్ర బడ్జెట్ సమర్పణకు ముందు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో కలిసి ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం...
జాతీయంహోమ్

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఇంజిన్‌గా భారతదేశం

Satyam News
గత దశాబ్ద కాలంగా ప్రపంచవ్యాప్తంగా అనేక అవాంతరాలు ఎదురైనప్పటికీ, భారతదేశం అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఇంజిన్‌గా అవతరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన ‘ఈటీ...
ముఖ్యంశాలుహోమ్

ఎన్నిక ఏదైనా కాంగ్రెస్‌దే విజయం

Satyam News
తెలంగాణలో ఎన్నికలు ఏవైనా కాంగ్రెస్ పార్టీదే విజయమని, తాజా మున్సిపల్ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమని నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి స్పష్టం చేశారు. శుక్రవారం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయన...