పశ్చిమగోదావరిహోమ్

డ్రగ్స్ కేసులో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ అరెస్టు

మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ పార్టీలో కొకైన్, రివాల్వర్ స్వాధీనం చేసుకోగా, టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్‌కు డ్రగ్స్ టెస్టులో నెగెటివ్ వచ్చింది.

మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. అలాగే, నమిధ్ మిశ్రా, అర్జున్ రెడ్డి, కౌశిక్ రవికి కూడా డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ ఫామ్‌హౌస్ పార్టీలో మొత్తం 11 మంది వ్యక్తులు పాల్గొన్నారు.

Related posts

విజ్ఞాన్ లో ఘనంగా 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

Satyam News

మైనర్ బాలిక దారుణ హత్య: ఉద్రిక్తత

Satyam News

ఆరోపణలు ఉన్నా ఆగదు ప్రమోషన్

Satyam News

బాధ్యతలు స్వీకరించిన సుమలత

Satyam News

దుబాయ్ లో చిక్కుకుపోయిన వారు సురక్షితంగా….

Satyam News

శాసన మండలిలో కాఫీ రగడ!

Satyam News

Leave a Comment