పశ్చిమగోదావరిహోమ్

డ్రగ్స్ కేసులో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ అరెస్టు

మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ పార్టీలో కొకైన్, రివాల్వర్ స్వాధీనం చేసుకోగా, టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్‌కు డ్రగ్స్ టెస్టులో నెగెటివ్ వచ్చింది.

మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. అలాగే, నమిధ్ మిశ్రా, అర్జున్ రెడ్డి, కౌశిక్ రవికి కూడా డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ ఫామ్‌హౌస్ పార్టీలో మొత్తం 11 మంది వ్యక్తులు పాల్గొన్నారు.

Related posts

స్పోర్ట్స్ పట్టుదలతో ఆడాలి

Satyam News

మరణానంతరం పార్థివ దేహం స్విమ్స్ కు డొనేషన్

Satyam News

గోడు వెళ్లబోసుకున్న ఆడబిడ్డలను కాపాడే బాధ్యత మాది

Satyam News

పెన్సిల్వేనియాలో కాల్పులు: ఒకరి హత్య

Satyam News

ట్రంప్‌ను నిలదీయడంలో మోదీ మౌనం ఎందుకు?

Satyam News

20 నోటిఫికేషన్లు.. లక్ష జాబ్స్.. ఉగాదికి ఏపీలో ఉద్యోగాల జాతర

Satyam News

Leave a Comment