Tag : #Geopolitics

ముఖ్యంశాలుహోమ్

అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం

Satyam News
అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా, ఇరాన్ రెండు వారాల పాటు పరస్పర దాడులను నిలిపివేయాలని సంయుక్తంగా ప్రకటించాయి. ఈ...
ప్రపంచంహోమ్

దేశం కోసం ప్రాణాలు అర్పించేందుకు మేం సిద్ధం

Satyam News
ఇరాన్‌లో ఉద్రిక్త పరిస్థితుల మధ్య దేశాధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ రక్షణ విషయంలో ప్రజల్లో దేశభక్తి ఉప్పొంగుతోందని ఆయన పేర్కొన్నారు. దేశాన్ని కాపాడేందుకు ఇప్పటివరకు 1.4 కోట్లకు పైగా ఇరానీయులు...
ప్రపంచంహోమ్

వార్ రూమ్ లో ఖొమైనీ: వీడియో వైరల్

Satyam News
ఇరాన్ సుప్రీం నాయకుడిగా భావిస్తున్న మొజతబా ఖొమైనీ మొదటిసారి హైటెక్ వార్ కంట్రోల్ రూమ్ లో ఉన్నట్లు చూపిస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో...
ప్రత్యేకంహోమ్

ఇరాన్ పై పాశవిక దాడి: 25 మంది పౌరులు మృతి

Satyam News
ఇరాన్ పై అమెరికా జరిపిన దాడుల్లో ఒక్క రోజులో 25 మంది మరణించారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో రాత్రంతా పేలుళ్లు చోటుచేసుకోగా, యుద్ధ విమానాలు తక్కువ ఎత్తులో ఎగిరిన శబ్దాలు గంటల పాటు వినిపించాయి....
ప్రపంచంహోమ్

గల్ఫ్ దేశాల డేటా సెంటర్లను టార్గెట్ చేసిన ఇరాన్?

Satyam News
ఇరాన్ సైన్యం విడుదల చేసిన ఒక వీడియో కొత్త ఆందోళనలకు దారితీసింది. ఆ వీడియోలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉన్న 1 గిగావాట్ సామర్థ్యం గల “స్టార్గేట్ ఏఐ డేటా సెంటర్”పై దాడి చేసే...
ప్రత్యేకంహోమ్

#GoodNews: హోర్మోజ్ జల సంధి దాటిన భారత్ ఎల్పీజీ నౌక

Satyam News
మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ భారతదేశానికి ఇంధన సరఫరా నిరంతరంగా కొనసాగుతోంది. భారత జెండా కలిగిన ఎల్‌పీజీ క్యారియర్ “గ్రీన్ సాన్వి” హోర్ముజ్ జలసంధిని విజయవంతంగా దాటింది. మరికొన్ని నౌకలు గ్రీన్ ఆశా,...
ప్రపంచంహోమ్

రాతి యుగానికి వెళ్దాం రండి ట్రంప్ గారూ…

Satyam News
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన వ్యాఖ్యలకు ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఇరాన్‌ను “స్టోన్ ఏజ్‌కు తీసుకెళ్తాం” (రాతి యుగానికి) అనే ట్రంప్ హెచ్చరికకు ప్రతిగా ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్...
విశాఖపట్నంహోమ్

మిడిల్‌ ఈస్ట్ సంక్షోభం….. ఏపీకి గల్ఫ్ డేటా సెంటర్లు

Satyam News
మిడిల్ ఈస్ట్ వార్‌ ఆంధ్రప్రదేశ్‌కు వరంగా మారనుందా అంటే..ప్రస్తుత పరిస్థితులను చూస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలు, ఇరాన్ దాడుల నేపథ్యంలో అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు తమ వ్యూహాలను మార్చుకుంటున్నాయి....
జాతీయంహోమ్

గల్ఫ్ యుద్ధం నేపధ్యం లో ప్రధాని మోడీ సమీక్ష

Satyam News
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం 7 లోక్ కల్యాణ్ మార్గ్‌లో గల తన నివాసంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఎస్) ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ యుద్ధ...
ప్రపంచంహోమ్

సొంత కూటమి దేశాలపై ట్రంప్ దారుణ వ్యాఖ్యలు

Satyam News
గల్ఫ్ యుద్ధం సందర్భంగా సొంత కూటమి దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పుడు నాటో కూటమి దేశాలను తీవ్రంగా విమర్శించడం మొదలు పెట్టారు. నాటో కూటమి దేశాలపై...