29.2 C
Hyderabad
September 20, 2026

Tag : #Geopolitics

ప్రత్యేకంహోమ్

ఇరాన్ పై బీ 2 స్టిల్త్ బాంబర్ల ప్రయోగం

Satyam News
అమెరికా చేపట్టిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’లో భాగంగా ఇరాన్ లక్ష్యంగా అత్యంత శక్తివంతమైన బి-2 స్టీల్త్ బాంబర్లు గాలిలోకి ఎగిరాయి. ఇరాన్ పాలన యంత్రాంగం నుండి ఎదురవుతున్న ప్రస్తుత ముప్పును తొలగించడంతో పాటు, భవిష్యత్తులో...
ప్రపంచంహోమ్

మానవత్వంపై కోలుకోలేని దెబ్బ: ఇజ్రాయిల్ వాడింది తెల్లభాస్వరం!

Satyam News
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల మధ్య ఇజ్రాయిల్ పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. Human Rights Watch అనే అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ప్రకారం, ఇజ్రాయిల్ సైన్యం లెబనాన్ దక్షిణ ప్రాంతాల్లో తెల్ల...
ప్రత్యేకంహోమ్

యుద్ధంపై ఇరాన్ కీలక ప్రకటన: ఇదేమిటీ?

Satyam News
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తాము దీర్ఘకాల యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని, అవసరమైతే పదేళ్లపాటు అయినా యుద్ధాన్ని కొనసాగించే సామర్థ్యం తమకు ఉందని స్పష్టం చేసింది....
ప్రత్యేకంహోమ్

ఇరాన్ కు తెలిసిపోయిన అమెరికా రహస్యాలు

Satyam News
అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో, కనెక్టికట్ సెనేటర్ క్రిస్ మర్ఫీ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తున్నాయి. డోనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇరాన్‌పై జరుపుతున్న దాడులను...
ప్రత్యేకంహోమ్

భారత్ సముద్ర తీరం వద్దకు వచ్చిన ‘యుద్ధం’

Satyam News
భారత్ కు అతిధిగా వచ్చి తిరిగి వెళుతున్న ఇరాన్ యుద్ధ నౌకపై అమెరికా జలాంతర్గామి తో శ్రీలంక తీరంలో దాడి చేసి 130 మందిని హతమార్చిన సంఘటన ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశం అయింది. ఈ...
ముఖ్యంశాలుహోమ్

సౌదీ ఆరామ్ కో రిఫైనరీని పేల్చేసిన ఇరాన్

Satyam News
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులకు ప్రతిగా ఇరాన్ చేపట్టిన ప్రతీకార దాడుల నేపథ్యంలో సౌదీ అరేబియాలోని అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రాల్లో ఒకటైన సౌదీ ఆరామ్ కో కు...
సంపాదకీయంహోమ్

మతం కన్నా మిత్రత్వమే ఎక్కువ….

Satyam News
అమెరికా, ఇజ్రాయిల్ కలిసి ఇరాన్ పై భీకర యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. యుద్ధం తో భయం చెందకుండా ఇరాన్ మాత్రం వ్యూహాత్మకంగా గల్ఫ్ దేశాలు పై విరుచుకుపడుతున్నది.‌ గల్ఫ్ దేశాలలో ఉన్న అమెరికా...
ప్రపంచంహోమ్

తీవ్రమౌతున్న ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం

Satyam News
మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల తర్వాత ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో లెబనాన్‌లోని హిజ్బుల్లా ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడి చేయగా, దానికి ప్రతిగా...
ప్రపంచంహోమ్

కాబూల్ కాందహార్ పై పాకిస్తాన్ పాశవికదాడి

Satyam News
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య యుద్ధం భీకర రూపం దాలుస్తోంది. ఇరు దేశాలూ పరస్పర దాడులతో తెగబడుతున్నాయి. పాకిస్తాన్‌ రాత్రికి రాత్రే అఫ్గానిస్తాన్‌లోని ప్రధాన నగరాలపై తాలిబాన్ ప్రభుత్వ బలగాలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు...
జాతీయంహోమ్

రక్షణ రంగ నిపుణుడు మరూఫ్ రజా ఇక లేరు

Satyam News
భారతదేశపు ప్రముఖ రక్షణ మరియు వ్యూహాత్మక వ్యవహారాల విశ్లేషకులు, రిటైర్డ్ మేజర్ మరూఫ్ రజా (66) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న ఆయన, పరిస్థితి విషమించడంతో గురువారం రాత్రి గుర్గావ్‌లోని ఒక...