Month : December 2025

సినిమాహోమ్

జన నాయగన్ నా ఆఖరి చిత్రం

Satyam News
కోలీవుడ్ స్టార్ హీరో, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత దళపతి విజయ్ తన సినీ ప్రయాణంపై కీలక ప్రకటన చేశారు. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జన నాయగన్’ చిత్రమే తన కెరీర్‌లో...
మహబూబ్ నగర్హోమ్

మారుతున్న భారతావనికి నిదర్శనం ఆపరేషన్ సిందూర్

Satyam News
గద్వాల పట్టణంలోని డీకే బంగ్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన 129వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు పార్టీ నాయకులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ,...
ఆధ్యాత్మికంహోమ్

ఇరుముడితో తిరుమల తిరుపతి యాత్రకు

Satyam News
గత 41 రోజులు దీక్ష కాలం పూర్తి చేసుకొని గద్వాల జిల్లా కేంద్రంలోని పీజేపీ క్యాంప్ కాలనీలో గల శ్రీ శ్రీ శ్రీ లక్ష్మి కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి బి.యస్.కేశవ్ గురుస్వామి,శిష్య...
ముఖ్యంశాలుహోమ్

ఆర్టీసీ ఉద్యోగులకి ఏపీ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌

Satyam News
అనారోగ్యంతో డ్యూటీ చేయలేని ఆర్టీసీ డ్రైవర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అనారోగ్య కారణాలతో డ్రైవర్లు, ఇతర ఎంప్లాయీస్ మెడికల్లీ అన్‌ఫిట్‌ అని తేలితే వారికి ఇతర విభాగాల్లో ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు...
చిత్తూరుహోమ్

తిరుమల నుంచి అన్యమతస్తులు ఔట్‌…!

Satyam News
తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ఆధ్యాత్మిక క్షేత్రం. ఇక్కడ సనాతన ధర్మం.. ఆచారాలు, సంప్రదాయాలు పాటించే వారు మాత్రమే ఉద్యోగులుగా ఉండాలని ధార్మిక సంఘాలు, భక్తులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే గత ప్రభుత్వాల హయాంలో...
ప్రపంచంహోమ్

పాకిస్తాన్ కు కొత్త షాక్ ఇచ్చిన మోడీ ప్రభుత్వం

Satyam News
పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌తో ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేసిన నేపథ్యంలో భారత్ తదుపరి చర్యలు తీసుకుంటున్నది. పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఒక నిపుణుల కమిటీ జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్...
జాతీయంహోమ్

కేరళలో భారీ విజయం సాధించిన బీజేపీ

Satyam News
శుక్రవారం జరిగిన తిరువనంతపురం కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ నేత వీవీ రాజేష్ విజయం సాధించారు. మొత్తం 101 వార్డుల్లో 50 వార్డులు గెలుచుకున్న బీజేపీ, ఒక స్వతంత్ర కౌన్సిలర్ మద్దతుతో మేయర్ పీఠాన్ని...
కృష్ణహోమ్

ఇక గ్రేటర్‌ విజయవాడ… పదింతలు పెరుగుతుంది..

Satyam News
విజయవాడను మహా నగరంగా విస్తరించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సిటీని ప్రస్తుతం ఉన్న స్థాయి నుంచి 10 రెట్లు పెద్దగా చేయడానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. గన్నవరం, పెనమలూరు, మైలవరం నియోజకవర్గాల పరిధిలోని 8 మండలాల్లో సుమారు...
సంపాదకీయంహోమ్

తిరుమలపై కుట్రలు ఆపవా జగన్…..?

Satyam News
తిరుమల కేంద్రంగా వైసీపీ సాగిస్తున్న కుట్రలు మరోసారి బట్టబయలయ్యాయని కూటమి ప్రభుత్వ వర్గాలు ఆరోపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం తిరుమలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన ఆలయాల్లో అనూహ్యంగా పెరిగే భక్తుల రద్దీని కూడా...
విశాఖపట్నంహోమ్

జగన్‌, భారతి డ్రీమ్‌ ప్యాలెస్‌ గేట్లు ఓపెన్….

Satyam News
విశాఖలోని రుషికొండపై మాజీ సీఎం జగన్‌రెడ్డి.. ఏరీ కోరి రాజకోట లాంటి ప్యాలెస్‌ నిర్మించుకున్న సంగతి తెలిసిందే. 500 కోట్ల ప్రజా ధనాన్ని.. జగన్‌రెడ్డి తాతల ఆస్తిలాగా.. విలాసవంతమైన ప్యాలెస్‌ నిర్మాణానికి ఖర్చు చేశారు....