తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం మరియు వసతి గదుల బుకింగ్ పేరుతో భక్తులను మోసగిస్తున్న నకిలీ వెబ్సైట్లు, దళారుల పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది....
కూకటి వేళ్లతో గంజాయి నిర్మూలనను పోలీస్ శాఖ చేపడుతోందని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాధ్ జెట్టి బుధవారం అన్నారు. పోలీస్ రేంజ్ పరిదిలో ఐదు జిల్లాల ఎస్పీలతో డీఐజీ గోపీనాధ్ జెట్టి సమీక్షించి 20...
సీలైన్ సర్వీస్ సంస్థ ఏర్పాటు చేయడం ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కాకినాడ జెడ్పీ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు మరియు రాజన్ ఏవియేషన్ చైర్మన్ సి ఎస్ నాయుడు అన్నారు....
ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో న్యూఢిల్లీలోని ‘యశోభూమి’ (IICC)లో ఫిబ్రవరి 25 నుండి 27 వరకు జరుగుతున్న దక్షిణాసియాలోనే అతిపెద్ద ట్రావెల్ అండ్ టూరిజం ఎగ్జిబిషన్ ‘SATTE’ (సౌత్ ఏషియా...
చేనేత వస్త్రాల అమ్మకాల పెంపుదలకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు విజయవంతమవుతున్నాయి. ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్బంగా అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన చేనేత స్టాళ్లకు విశేష స్పందన లభిస్తోంది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు...
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ఫించన్లు పంపిణీ కోసం ఏపీ సీఎం చంద్రబాబు ఈ నెల 28వ తేదీన చీపురుపల్లి మండలం రావివలసకు వస్తున్నారని ఈ మేరకు అందుకు కావలసిన ఏర్పాట్లు 26 సాయంత్రాని...
సామాజిక కార్యకర్త, విద్యావేత్త, తూప్రాన్ పరిరక్షణ సమితి అధ్యక్షులు కె శ్రీనివాసాచారి రచించిన “21వ శతాబ్దంలో మానవవాదం” అనే రచనను తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి రాష్ట్ర సచివాలయంలో ఆవిష్కరించారు....
వేంకటేశ్వర స్వామికి కల్తీ నెయ్యితో నైవేద్యం పెట్టి ఆ నెపం నాపై వేస్తున్నారు అంటూ చంద్రబాబునాయుడు నిప్పులు చెరగారు. గతంలో ఇదే విధంగా బాబాయిని చంపి నాపై వార్త రాశారని ఆయన గుర్తు చేశారు....
బ్రిటన్లో బుధవారం నుంచి కొత్త ఇమ్మిగ్రేషన్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ మార్పులతో యూకే పూర్తిగా డిజిటల్ ట్రాన్సిట్ వ్యవస్థకు మారుతోంది. ఇందులో భాగంగా భారతీయ ప్రయాణికులకు తప్పనిసరి eVisa విధానం అమల్లోకి వచ్చింది....
పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కాకాని గ్రామంలో బుధవారం పోలీసులు భారీ స్థాయిలో కార్డెన్ & సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ జయకృష్ణ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో పోలీస్ బలగాలు తరలివచ్చి గ్రామంలోని ఇంటింటికీ తిరుగుతూ...