ప్రపంచ దేశాలన్నీ జూన్ 21 యోగా జరపడానికి కారణం ప్రధాని మోడీ అని, మోడి అవతార పురుషుడని శ్రీ స్వామి రామానంద యోగజ్ఞానాశ్రమ పీఠాధిపతి, శ్రీ స్వామి అంతర్ముఖానంద( డా.శ్రీగురూజీ) అన్నారు. విజయనగరం జిల్లా...
మూడు పార్టీల సమన్వయంతో ప్రతినెల ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని రాజంపేట నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని తెలుగుదేశం పార్టీ రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జి చమర్తి జగన్మోహన్ రాజు తెలిపారు. కడప జిల్లా...
విద్యా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు నెల్లూరు సిద్ధమైంది. దక్షిణాది రాష్ట్రాల విద్యా స్వరూపాన్నే మార్చేయగల అత్యంత ప్రతిష్టాత్మకమైన కేంద్ర ప్రభుత్వ సంస్థ రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ – RIE నెల్లూరులో ఏర్పాటు...
మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని పెట్టుబడుల హబ్గా మార్చడమే కాకుండా, జాతీయ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసేందుకు లోకేశ్ అడుగులు వేస్తున్నారు. ఢిల్లీ చేరుకున్న...
కొన్ని విషయాల్లో రాజకీయాలు చేయడం వల్ల లాభం లేకపోగా.. నష్టం జరుగుతుంది. విజయవాడ రౌడీ షీటర్ సాయికృష్ణ మిస్సింగ్ కేసులో వైసీపీ పరిస్థితి ఇలాగే ఉంది. సాయికృష్ణ కేసుని.. కులం పేరుతో ముడిపెట్టి.. ప్రభుత్వాన్ని...
భువనగిరి కోటను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే పనులను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కోట పరిసరాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను సమగ్రంగా సమీక్షిస్తూ, పనుల పురోగతిపై...
తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి 6 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో సోమవారం నుంచి 27వ తేదీ వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు...
60 రోజుల కార్యాచరణ ప్రణాళికకు అమెరికా ఇరాన్ అంగీకరించాయి. ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న దౌత్య చర్చల్లో కీలక పురోగతి నమోదైంది. జూన్ 18న కుదిరిన ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం ఆధారంగా స్విట్జర్లాండ్లోని బుర్గెన్స్టాక్లో జరిగిన...
వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా...
ప్రజా ప్రభుత్వం సాధించిన విజయాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రజా ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ‘ప్రోగెస్ రిపోర్ట్ 2024-26’ పేరుతో విడుదల చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులు, అధికారులను ఆదేశించారు. 2024లో అధికారం...