పశ్చిమగోదావరిహోమ్

హక్కుల సాధనకు టీచర్స్ ఫోరమ్ దీక్ష

#Teachers

హక్కుల సాధన కై ఏ పి సి ఆర్ ఎమ్ టీచర్స్ యునైటెడ్ ఫోరమ్ ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం ఆత్మ గౌరవ దీక్ష చేపట్టింది. ఈ దీక్షకు ఏలూరు జిల్లా నలుమూలల నుండి సి ఆర్ ఎమ్ టి లు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సి ఆర్ ఎమ్ టి లను విద్యా శాఖలో విలీనం చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, ఖచ్చితమైన జాబ్ చార్ట్ అమలు చేయాలని కోరారు. అందరిలాగానే సి ఆర్ ఎమ్ టి లకు ఎమ్ టి ఎస్ లకు ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు.

Related posts

అయతొల్లా అలీ ఖమేనీ ని చంపేసిన అమెరికా

Satyam News

నాగర్ దొడ్డి గ్రామ వాసికి డాక్టరేట్

Satyam News

లిక్కర్ స్కామ్‌: నోటు ముక్క ఫొటోతో దొరికిపోయిన కారుమూరి.!

Satyam News

రాహుల్ గాంధీ అరెస్టు అప్రజాస్వామికం

Satyam News

హోర్మోజ్ జలసంధి నుంచి 90 శాతం ట్యాంకర్ల బంద్

Satyam News

మర్రిపాలెం ఉడా లేఔట్లో ఘనంగా మహిళ దినోత్సవ వేడుకలు

Satyam News

Leave a Comment