25.2 C
Hyderabad
September 20, 2026
ఆధ్యాత్మికంహోమ్

శాంతి నగర్ లో ఘనంగా గో పూజ

జోగులాంబ గద్వాల జిల్లా శాంతినగర్ పట్టణంలో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఉగాది పండుగ పురస్కరించుకొని గో ప్రచార క్ సేవాసమితి ఆధ్వర్యంలో గోమాతకు పూజలు నిర్వహించారు.

అనంతరం గోమాతకు అలంకరింపచేసిన చీర ఆలయ సేవకురాలు అంజలికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లలిత, దొంతుకుమారి , శ్రీనివాసులు దంపతులు, ఇటుకూరిపూర్ణిమ, గుంతలక్ష్మి, శాంత మల్లికార్జున్ దంపతులు, పెబ్బేర్ ప్రశాంతి, గౌతమ్ దంపతులు, సుభాషిని, కోట రజిత చిన్నారి యశ్విత తదితరులు పాల్గొన్నారు.

అనంతరం ఆలయంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ని, నగేరేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి లడ్డు పంపిణీ చేయడం జరిగింది.

Related posts

కల్పవృక్ష వాహనంపై శ్రీ వేదనారాయణ స్వామి

Satyam News

పెట్రేగి పోతున్న అక్రమ మట్టి మాఫియా

Satyam News

హోర్ముజ్ జలసంధి లో ట్యాంకర్ల కు రక్షణ కల్పించలేదు

Satyam News

బూతులు.. కిడ్నాపులు.. హత్యలు.. జగన్‌ పరామర్శకు ఇవే అర్హతలా..?

Satyam News

ఫార్మా సిటీ భూములు వెనక్కు తిరిగి ఇవ్వాలి

Satyam News

వేట్లపాలెం బాధితులకు మంద కృష్ణ మాదిగ పరామర్శ

Satyam News

Leave a Comment