విశాఖపట్నం జిల్లాలో 20 నెలల పాటు పని చేశానని.. ఈ కాలంలో జిల్లాతో, జిల్లా ప్రజలతో విడదీయరాని బంధం ఏర్పడిందని జిల్లా కలెక్టర్ గా పని చేసి బదిలీపై వెళ్ళిపోతున్న ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్...
నర్సీపట్నం ప్రజల ఆరాధ్య దైవం మరిడి మహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి పద్మావతి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్,...
విశాఖపట్నం నగరంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కీలక చర్యలు చేపట్టిన పోలీసులు, ఆధునిక సాంకేతికతను వినియోగంలోకి తీసుకువచ్చారు. విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ పరిధిలో స్పీడ్ లేజర్ గన్స్ను ప్రవేశపెట్టారు. ఒక్కో పరికరం సుమారు రూ.18...
విశాఖపట్నం నగర పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో జరిగిన “5వ వెహికల్ రిటర్న్ మేళా” ప్రజలకు ఎంతో ఊరటనిచ్చింది. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఐపీఎస్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై,...
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ముఖచిత్రం మారబోతోంది. యువతకు కొత్త భవిష్యత్తు ఆవిష్కృతం కాబోతోంది. ఏపీని దేశంలోనే నెంబర్ వన్గా నిలపాలని సంకల్పించిన కూటమి ప్రభుత్వం…ఆ దిశగా ఒక చారిత్రక అడుగు వేస్తోంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి...
నర్సీపట్నం మండలం వేములపూడి పంచాయతీ పరిధిలోని పెద ఉప్పరగుడెం గ్రామంలో భగీరథ వంశీకుల ఆధ్వర్యంలో శ్రీ సీతారాములు, వినాయకుడు మరియు లక్ష్మీదేవి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం శనివారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి...
విశాఖపట్నంలోని గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో గల బి.హెచ్.పి.వి (BHPV) కూడలి వద్ద అత్యంత విషాదకరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సిగ్నల్ పాయింట్ వద్ద నిలిచి ఉన్న ద్విచక్ర వాహనాలను, ఒక ఇన్నోవా కారును...
మనం దినపత్రిక ఉత్తరాంధ్ర రీజినల్ బ్యూరో ఎం వి ఎస్ జి తిలక్ కను పత్రిక యాజమాన్యం ఘనంగా సత్కరించింది. మనం దినపత్రిక ఆంధ్రప్రదేశ్ లో సంచలన కథనాలు ప్రచురిస్తూ ఎంత ప్రజాదరణ పొందుతూ...
విశాఖపట్నం మర్రిపాలెం ఉడా లేఔట్ రెసిడెన్సిల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో వినియోగదారుల జిల్లా కమిషన్2 ప్రెసిడెంట్ జీ వెంకటేశ్వరి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె...
శ్రీలంక తీర ప్రాంతంలో ఇరాన్కు చెందిన ఓ నౌకపై సబ్మరైన్ దాడి జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో కనీసం 101 మంది గల్లంతయ్యారని, ఒకరు మృతి చెందగా 78 మంది గాయపడ్డారని శ్రీలంక నౌకాదళం,...