Category : ఆంధ్రప్రదేశ్

విశాఖపట్నంహోమ్

విశాఖకు ఏఐ పవర్.. గ్లోబల్‌ ఐటీ మ్యాప్‌లో ఏపీ

Satyam News
గ్లోబల్ ఐటీ మ్యాప్‌లో ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యేకస్థానంలో నిలపాలన్న లక్ష్యం దిశగా మరో అడుగు వేసింది కూటమి ప్రభుత్వం. విశాఖపట్నంను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజధానిగా మార్చడమే లక్ష్యంగా చేపట్టిన AI డేటా సెంటర్ ప్రాజెక్టును మరింత...
గుంటూరుహోమ్

పుట్టింటి ప‌ట్టుచీర‌ల‌తో వ‌నిత‌ల సంతోషం

Satyam News
సంద‌ర్భం ఏదైనా, ఎక్క‌డైనా మంగ‌ళ‌గిరి చేనేత‌ను ప్ర‌మోట్ చేయ‌డంలో ఆ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే, మంత్రి నారా లోకేష్ ముందుంటారు. మోదీని క‌లిసినా, బిట్ గేట్స్ షేక్ హ్యాండ్ ఇచ్చినా మంగ‌ళ‌గిరి చేనేత శాలువాతో స‌త్క‌రించి.....
పశ్చిమగోదావరిహోమ్

మొగుడు పెళ్ళాం కలిసి చంపేసారు….

Satyam News
డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్యలో YSRCP ఎమ్మెల్సీ అనంత బాబు, ఆయన భార్య నేరుగా పాల్గొన్నట్లు SIT వెల్లడించింది. ‘రోడ్డు ప్రమాదం’గా చెబుతూ నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం నుంచి ఫోరెన్సిక్ సాక్ష్యాల వరకూ భయానక...
విశాఖపట్నంహోమ్

క‌మ్యూనిస్ట్ ల కుట్ర‌లో భాగమే ఏయూ ఘ‌ట‌న‌

Satyam News
రాష్ట్రపతి ద్రౌప‌దీ ముర్ము ప‌ర్య‌ట‌ను అడ్డుకునేందుకే విశాఖ ఏయూలో జ‌రిగిన దాడికి కార‌ణ‌మ‌ని హిందుత్వ సంఘాలు పేర్కొన్నాయి. గ‌డ‌చిన ముప్పై ఏళ్లుగా విశాఖ ఆంద్ర‌యూనివ‌ర్సిటీలో జ‌రుగుతున్న ఆర్.ఎస్.ఎస్ శాఖ పై ఎస్.ఎఫ్.ఐ, దాడి చేయ‌డం...
విజయనగరంహోమ్

గోవా గవర్నర్ విజయనగరం రాక

Satyam News
గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు గురువారం విజయనగరం కు వచ్చారు. నగరంలో ఎత్తు బ్రిడ్జి డౌన్ లో సాలూరు వెళ్లే రహదారి ఉన్న అశోక్ బంగ్లా వచ్చారు. ఈ మేరకు ఏఆర్ సిబ్బంది...
చిత్తూరుహోమ్

పవిత్ర తిరుమల కొండపై కర్ణాటక కుట్ర

Satyam News
టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా తిరుమలను టూరిజం కేంద్రంగా మార్చేందుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. తిరుమల లో ఉన్న కర్ణాటక ప్రభుత్వానికి చెందిన కర్ణాటక ప్రవాస సౌదా పేరిట ఉన్న ఆధునిక భవనాలన్నింటినీ నిర్వహించేందుకుగాను...
తూర్పుగోదావరిహోమ్

మోడీ ప్రవర్తన తీరు దేశానికి అవమానకరం

Satyam News
అమెరికా విధానాలకు, ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు వల్ల దేశంలోని వ్యవసాయ, చేనేత రంగం నాశనం అయిపోతుందని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ట్రంప్ విధానాలకు...
ఆంధ్రప్రదేశ్

బాలికను కిడ్నాప్ చేసిన వైకాపా కార్యకర్త

Satyam News
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలంలో  మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన వైకాపా కార్యకర్త గోవర్ధన్ అత్యాచారానికి పాల్పడిన సంఘటన జరిగింది. గత మూడు రోజుల క్రితం బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారని...
గుంటూరుహోమ్

నారా లోకేష్ పర్యవేక్షణలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూల్

Satyam News
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో ఒక నిశ్శబ్ద విప్లవం సాగుతోంది. ఒకప్పుడు కేవలం రంగులకే పరిమితమైన ప్రభుత్వ పాఠశాలలు, ఇప్పుడు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ‘పీఎం-శ్రీ’ (PM-SHRI) కేంద్రాలుగా మారుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2022లో ప్రవేశపెట్టిన ఈ...
కడపహోమ్

మైనర్ బాలిక దారుణ హత్య: ఉద్రిక్తత

Satyam News
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఒక మైనర్ బాలిక దారుణ హత్యకు గురికావడం స్థానికంగా పెను ఉద్రిక్తతలకు దారితీసింది. బాలికను అత్యంత పాశవికంగా హతమార్చిన నిందితుడు కులవర్ధన్, మృతదేహాన్ని ఒక డ్రమ్ములో దాచి ఉంచడం సంచలనం...