Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది రష్యాలో పర్యటించనున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ప్రకటించారు. మాస్కోలో జరిగిన “రష్యా-భారత్: ద్వైపాక్షిక సంబంధాల కోసం కొత్త ఎజెండా వైపు” అనే...
ఇరాన్ తో జరుగుతున్న చర్చలు అర్థవంతంగా ఉన్నాయని, యుద్ధం ముగించే దిశగా చర్చలు జరుతున్నాయని, ఈ క్రమంలోనే ఇరాన్ ఇంధన, విద్యుత్ ప్లాంట్లపై దాడులను 5 రోజులు వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్...
విదేశాల నుంచి భారీగా వంటగ్యాస్ను (LPG) మోసుకొచ్చిన ఒక భారీ నౌక ఈరోజు మంగుళూరు ఓడరేవుకు చేరుకోవడంతో గ్యాస్ సరఫరాకు ఉన్న ఆటంకాలు తొలగిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ నుండి దిగుమతి చేసుకున్న వేల టన్నుల...
కల్వకుర్తి పట్టణంలోని బస్టాండ్ ప్రాంగణంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఏర్పాటు చేసిన అంబలి,చలివేంద్రం కేంద్రానికి అధిక మొత్తంలో ప్రజా ఆదరణ రావడంతోసేవాభావాన్ని కూడా రాజకీయ రణరంగంగా మార్చడానికి అధికారులు...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ నేడు గుంటూరులోని సీసీఎస్ (CCS) పోలీస్ స్టేషన్లో...
ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు మంత్రి నారా లోకేష్. గతేడాది రంజాన్ మాసంలో ఓ పేద ముస్లిం మైనార్టీ సోదరుడికి ఇచ్చిన మాటను, ఏడాది తిరగకముందే నెరవేర్చి గొప్ప మనసు...
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ముఖచిత్రం మారబోతోంది. యువతకు కొత్త భవిష్యత్తు ఆవిష్కృతం కాబోతోంది. ఏపీని దేశంలోనే నెంబర్ వన్గా నిలపాలని సంకల్పించిన కూటమి ప్రభుత్వం…ఆ దిశగా ఒక చారిత్రక అడుగు వేస్తోంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి...
అతి త్వరలో వాట్సాప్ యూజర్లకు అద్భుతమైన ఫీచర్ అందుబాటులో రాబోతుంది. ఈ ఫీచర్ ప్రకారం ఇకపై మీరు పంపిన మెసేజ్ ఆటో డిలీట్ అవుతుంది. సాధారణంగా వాట్సాప్ లో ఏదైనా మెసేజ్ పంపితే అది...
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని పారుపెళ్లి గ్రామం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది. గ్రామంలో వెలసిన శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణమంతా...