Author : Satyam News

2995 Posts - 0 Comments
Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
కృష్ణహోమ్

ట్రంప్‌ను నిలదీయడంలో మోదీ మౌనం ఎందుకు?

Satyam News
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ చేపడుతున్న యుద్ధం దేశవ్యాప్తంగా మానవాళిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని, ఈ యుద్ధం ద్వారా అమెరికాలోని కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూరుతున్నాయని సిపిఐ జాతీయ నాయకులు డాక్టర్ కె. నారాయణ ఆందోళన వ్యక్తం...
హైదరాబాద్హోమ్

ఆకాశాన్ని తాకిన చికెన్ ధరలు

Satyam News
తెలంగాణలో చికెన్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గత రెండు వారాల వ్యవధిలోనే కిలో చికెన్ ధర ఏకంగా 140 రూపాయల వరకు పెరిగి, ప్రస్తుతం రికార్డు స్థాయిలో 360 రూపాయలకు చేరుకుంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఇరాన్-ఇజ్రాయెల్...
ప్రత్యేకంహోమ్

మావోయిస్టుల ఏరివేతకు మిషన్ ఎండ్ గేమ్

Satyam News
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా దళాలు అత్యంత భారీ ఆపరేషన్‌ను ప్రారంభించాయి. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న మార్చి 31, 2026 గడువు లోపు మావోయిజం రహిత భారత్‌ను సాకారం చేసే దిశగా “మిషన్...
సంపాదకీయంహోమ్

తిరుమల ల్యాబ్ పై రాజకీయం మొదలెట్టిన వైసీపీ

Satyam News
తిరుమలలో రూ. 25 కోట్లతో అత్యాధునిక ఫుడ్ ల్యాబ్ ను ప్రారంభించడం తో శ్రీవారి ప్రసాదాల్లో కల్తీ జరిగే అవకాశం పూర్తిగా లేకుండా పోయింది. అయితే వైఎస్ జగన్ హయాంలో తెచ్చిన ఈ ల్యాబ్...
రంగారెడ్డిహోమ్

అడ్డూ ఆపు లేకుండా అక్రమ ఇసుక దందా

Satyam News
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం బొంరాస్ పేట మండలం ఇసుక అక్రమ దందాకు అడ్డాగా మారింది. రెవెన్యూ, పోలీసు, మైనింగ్ అధికారుల నిర్లక్ష్యమే అందుకు కారణం అంటూ మండలవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిట్ట...
గుంటూరుహోమ్

పాత వారికే షాపులివ్వాలి …. లేకుంటే రిలే నిరాహార దీక్ష

Satyam News
పల్నాడు జిల్లా నరసరావుపేట అంజుమన్ కాంప్లెక్స్ షాపుల కేటాయింపులో జరిగిన అవకతవకలపై రిలే నిరాహార దీక్షలు చేపడతామని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి హెచ్చరించారు. 2018 నుంచి ఉపాధి కోల్పోయిన 72 మంది పాత వ్యాపారులకే...
కడపహోమ్

రోడ్డును ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం

Satyam News
వై.ఎస్.ఆర్ కడప జిల్లా ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు కడప తాలూకా పరిధిలో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. బిల్టప్ సర్కిల్  నుండి లోహియా నగర్ వరకు తాలూకా  ఎస్.ఐ మోహన్ కుమార్...
ప్రపంచంహోమ్

ఇజ్రాయెల్ పై క్షిపణి దాడులు కొనసాగిస్తాం

Satyam News
ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కాప్స్ (IRGC) తాజాగా “ఆపరేషన్ ట్రూ ప్రామిస్–4”లో భాగంగా 72వ దాడి తరంగాన్ని (Wave 72) నిర్వహించినట్లు ప్రకటించింది. ఈ దాడికి “యా రసూల్ అల్లాహ్” అనే...
ప్రత్యేకంహోమ్

అమెరికాలో మండిపోతున్న పెట్రోల్ ధరలు

Satyam News
అమెరికా లో పెట్రోలు ధరలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. అమెరికాలో గత ఒక నెలలో ఇంధన ధరలు సుమారు 30% వరకు పెరిగి వినియోగదారులపై భారీ భారం మోపుతున్నాయి. ముఖ్యంగా పెట్రోలు ధరలు గ్యాలన్‌కు...
జాతీయంహోమ్

వైష్ణోదేవి యాత్రకు తాత్కాలిక బ్రేక్

Satyam News
మాతా వైష్ణో దేవి ఆలయంకు జరిగే యాత్రను శనివారం భారీ రద్దీ కారణంగా తాత్కాలికంగా నిలిపివేశారు. శనివారం మధ్యాహ్నం వరకు సుమారు 39,000 మంది భక్తులు దర్శనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న...