Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గాయకుడి అవతారమెత్తారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS) స్థాపించి శత వసంతాలు పూర్తయిన నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ గీతాలను ఆలపించారు. బండి సంజయ్ రాష్ట్రీయ స్వయం...
ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చింది. దిల్లీ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ అవార్డును అందుకున్నారు. దిల్లీ సీఎం రేఖా గుప్తా చేతుల మీదుగా బాలకృష్ణ ఈ అవార్డును...
అమరావతి రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయం మరో కీలక ఘట్టానికి చేరుకుంది. ఈ నెల 28న (మార్చి 28, 2026) ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా ఖరారు...
ఏపీలో ఒక ఎమ్మెల్యే తెల్లవారుజామున ఒక్కరే బైక్ లో హెల్మెట్ ధరించి నగర వీధుల్లో తిరిగారు. చెత్తా చెదారం, డ్రైనేజీల పరిస్థితిని నేరుగా పరిశీలించారు. పారిశుద్ధ్య కార్మికులు వచ్చే మస్టర్ పాయింట్ ను ఆకస్మికంగా...
భారత రక్షణ రంగంలో మరో భారీ మైలురాయి నమోదైంది. రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO) స్వదేశీ సాంకేతికతతో రూపొందిస్తున్న సుదూర లక్ష్యాలను ఛేదించే గగనతల రక్షణ వ్యవస్థ ‘ప్రాజెక్ట్ కుశ’ తొలి...
హైదరాబాద్లోని కోకాపేటలో CELARA ఫైన్ జ్యువెలరీ షోరూమ్ను నారా బ్రాహ్మణి ఘనంగా ప్రారంభించారు. లగ్జరీ జ్యువెలరీ ప్రపంచంలో ఒక కొత్త అధ్యాయానికి ఇది శుభారంభం. CELARA — ‘Everyday Luxury’ అనే ప్రత్యేక కాన్సెప్ట్తో...
ప్రముఖ న్యాయ వాది,ఏపీ రాష్ట్ర బార్ కౌన్సిల్ నేత కోలగ ట్ల తమ్మన్నశెట్టి(67) బుధవారం ఆత్మహత్య చేసుకున్నారు.నగరంలోని ఎస్వీఎన్ నగర్ సమీపం మహాలక్ష్మీ నగర్ లో తన సొంత ఇంటిలోనే మూడో అంతస్థులో ఆత్మహత్య...
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత తో పాటు పనుల వేగం పై దృష్టి సారించాల్సిందిగా కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి ఎం ఎల్ కాంతారావు సూచించారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో ప్రతి క్షణం విలువైనదని, ప్రతి...
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల లోని నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరం నుండే 100 ఎంబీబీఎస్ సీట్లతో ప్రవేశాలు ప్రారంభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మెడికల్ కాలేజీని ఏపీ మెడికల్,...
రాజస్థాన్లోని జోథ్ పూర్ నగరంలో భారీ యాంటీ-టెరర్ ఆపరేషన్లో భాగంగా, ఆంధ్రప్రదేశ్ పోలీసులు స్థానిక పోలీసులతో కలిసి ISIS కు సంబంధం ఉన్న ఓ హ్యాండ్లర్ను అరెస్ట్ చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా భద్రతా...