Category : ప్రత్యేకం

ప్రత్యేకంహోమ్

ఏపీకి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ C4IR కేంద్రం

Satyam News
ప్రపంచ సాంకేతిక రంగంలో ఆంధ్రప్రదేశ్ మరో కీలక మైలురాయిని సాధించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) ప్రకటించిన నాలుగో పారిశ్రామిక విప్లవం (Fourth Industrial Revolution – 4IR)కు సంబంధించిన C4IR (Centre for...
ప్రత్యేకంహోమ్

ఈడీ చేతిలో మద్యం కుంభకోణం కీలక ఆధారాలు

Satyam News
జగన్ రెడ్డి హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో ప్రధాన పాత్రధారిగా ఆరోపణలు ఉన్న రాజంపేట ఎంపి, వైసీపీ ముఖ్యనాయకుడు, జగన్ రెడ్డి సన్నిహితుడు అయిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నిర్వహించిన...
ప్రత్యేకంహోమ్

జీవిత ఖైదీలు ఇక జీవిత భాగస్వాములు….

Satyam News
అది ఒక జైలు…. అందులో ఇద్దరు జీవిత ఖైదీలు… ఇద్దరూ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్నవారే. అలాంటి వారి ఇద్దరి మధ్య అదీ కూడా జైలు గోడల మధ్య ప్రేమ పుట్టింది. దాంతో ఆ...
ప్రత్యేకంహోమ్

60 ఏళ్లు పైబడిన జర్నలిస్టులకు చికిత్సపై 75% తగ్గింపు

Satyam News
సమాజాన్ని సరిదిద్దడానికి మరియు మార్గనిర్దేశం చేయడానికి తమ జీవితాలను అంకితం చేసిన జర్నలిస్టులకు ప్రత్యేక ప్రయోజనాలను అందించడానికి మా విభాగం చొరవ తీసుకుంది. 60 ఏళ్లు పైబడిన అన్ని జర్నలిస్టులు వైద్య విద్య శాఖ...
ప్రత్యేకంహోమ్

స్విట్జర్లాండ్ నుంచి స్వదేశానికి సీఎం చంద్రబాబు

Satyam News
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు పర్యటనను విజయవంతంగా ముగించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వదేశానికి బయల్దేరారు. నాలుగు రోజుల పాటు సాగిన ఈ పర్యటనలో సీఎం మొత్తం 36కు పైగా...
ప్రత్యేకంహోమ్

ఈడీ 2.0: తొలి ఆతిథ్యం అందుకున్న మాజీ ఏ2!

Satyam News
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అంటారు కానీ, కొందరి విషయంలో మాత్రం ఈడీ ఆఫీసు మెట్లు పాత జ్ఞాపకాలను నెమరువేసుకునేలా చేస్తాయి. గతంలో ‘ఈడీ 1.0’ వెర్షన్‌లో ఏ1గా జగన్, ఏ2గా విజయసాయిరెడ్డి జోడీగా...
ప్రత్యేకంహోమ్

సింగపూర్ ‘ట్రీ లేడీ’ ఆకస్మిక మరణం

Satyam News
కర్ణాటక నుంచి సింగపూర్‌కు వెళ్లి అక్కడ పర్యావరణ పరిరక్షణ, సమాజ సేవ, సాంస్కృతిక వారసత్వ రంగాల్లో ప్రభావశీల నేతగా గుర్తింపు పొందిన కీర్తిదా మేకాని కన్నుమూశారు. ఇంట్లోనే గుండెపోటుకు గురై ఆమె మృతి చెందినట్లు...
ప్రత్యేకంహోమ్

ఆందోళనకర స్థాయిలో బలహీనపడ్డ రూపాయి

Satyam News
డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి బుధవారం ప్రారంభ ట్రేడింగ్‌లో భారీగా బలహీనపడింది. 61 పైసలు క్షీణించి డాలర్‌కు ₹91.58 స్థాయికి చేరి సరికొత్త ఆల్‌టైమ్ లోను నమోదు చేసింది. స్థిరమైన డాలర్ డిమాండ్‌తో పాటు...
ప్రత్యేకంహోమ్

రూ. 84,000 కోట్ల పెట్టుబడులతో RMZ గ్రూప్‌

Satyam News
దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సదస్సు వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక భారీ విజయాన్ని అందుకుంది. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, డిజిటల్ మరియు పారిశ్రామిక రంగాల అభివృద్ధి కోసం ప్రముఖ...
ప్రత్యేకంహోమ్

‘టీమ్ ఇండియాగా ముందుకు సాగాలి’

Satyam News
దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు (వరల్డ్ ఎకనామిక్ ఫోరం)లో ఇండియా లాంజ్‌ను ప్రారంభించిన అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు, వివిధ...