2019–24 మధ్య తిరుమలలో కల్తీ నెయ్యి వాడింది నిజం. 60 లక్షల కిలోల కల్తీ నెయ్యితో 20 కోట్ల కల్తీ లడ్డూలు తయారుచేసి భక్తులకు పంపిణీ చేశారు….. 600 పేజీల ఛార్జ్షీట్లో హిందువులు భయపడే...
విమాన ప్రమాదంలో మరణించిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అంత్యక్రియలు గురువారం పుణె జిల్లా బారామతిలో పూర్తయ్యాయి. అజిత్ పవార్ అంత్యక్రియలకు కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, మాజీ కేంద్ర...
మహారాష్ట్ర రాజకీయాల్లో పెను విషాదం చోటుచేసుకుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ (66) బుధవారం ఉదయం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో కన్నుమూశారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం నిమిత్తం...
రాజకీయ నాయకుడిగా మారిన సినీ నటుడు విజయ్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. విజయ్ నటించిన ‘జన నాయగన్’కు సెన్సార్ సర్టిఫికెట్పై సింగిల్ జడ్జి ఉత్తర్వులను మద్రాస్ హైకోర్టు రద్దు చేసింది. ప్రముఖ నటుడు...
భారత్, యూరోపియన్ యూనియన్ (EU) మధ్య మంగళవారం చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కుదిరింది. 2007 నుంచి చర్చల్లో ఉన్న ఈ ఒప్పందంపై హైదరాబాద్ హౌస్లో ఇరు పక్షాలు సంతకాలు చేశాయి. ఈ...
జమ్మూ కాశ్మీర్లోని సాంబా జిల్లాలో భారత పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు (IB) వద్ద పాకిస్తాన్కు చెందిన ఓ చొరబాటుదారుడిని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) సిబ్బంది కాల్చి చంపినట్లు అధికారులు సోమవారం తెలిపారు. ఆదివారం...
77వ గణతంత్ర దినోత్సవం పెరేడ్ లో ఆపరేషన్ సిందూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశం సోమవారం 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. దేశ సాంస్కృతిక వైవిధ్యం, ఆర్థిక పురోగతి, సైనిక శక్తిని ప్రతిబింబించేలా...
భూముల ప్రతి అంగుళాన్ని డిజిటలైజ్ చేసి రైతులకు శాశ్వత యాజమాన్య భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం ‘ధరణి’...
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ పై ఒక భారీ బడ్జెట్ తో డాక్యుమెంటరీ చిత్రాన్ని రూపొందించారు. “మెలానియా” అనే పేరుతో రూపొందిన ఈ చిత్రం జనవరి 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల...