25.2 C
Hyderabad
May 8, 2024 09: 24 AM

Category : ప్రత్యేకం

Slider ప్రత్యేకం

ఒకడు పోయాడు…. మరొకడు పోతాడు

Satyam NEWS
తనపై అక్రమ కేసులు బనాయించి, లాకప్ లో హింసించడానికి కారణమైన ఒకడు పోయాడు… మరొకడు త్వరలో పోతాడు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, నర్సాపురం పార్లమెంటు సభ్యుడు కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు....
Slider ప్రత్యేకం

కౌన్ బనేగా కామారెడ్డి బాద్ షా

Satyam NEWS
ఎమ్మెల్యే బరిలో కేసీఆర్, రేవంత్ రెడ్డి, వెంకట రమణారెడ్డి ఎన్నికలు పూర్తయ్యేవరకు ఒకెత్తు అయితే రిజల్ట్ వచ్చేదాకా మరొక ఎత్తు అన్నట్టు ఉంది కామారెడ్డి రాజకీయం. నిన్న ఎన్నికలు ముగిసాయో లేదో ఇవాళ బెట్టింగ్...
Slider ప్రత్యేకం

మానవ అక్రమ రవాణా కేసులో వైసీపీ అగ్రనాయకుడి అరెస్టు

Satyam NEWS
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అయిన సత్తారు వెంకటేష్...
Slider ప్రత్యేకం

కాంగ్రెస్ నేత ఆఫీసులో ఎన్నికల అధికారుల సోదాలు

Satyam NEWS
కామారెడ్డి జిల్లా కేంద్రంలో పోలీసుల తనిఖీలు కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి మండల అధ్యక్షుడు గూడెం శ్రీనివాస్ రెడ్డికి చెందిన ఆఫీసులో ఎన్నికల అధికారులు, ఐటి, ఫ్లైయింగ్ స్క్వార్డ్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు....
Slider ప్రత్యేకం

కట్టలు తెగిన కరెన్సీ.. ఓటుకు రూ.3 వేలు!

Satyam NEWS
ఒక్కో నియోజకవర్గంలో రూ.50-100 కోట్ల వ్యయం: ఇప్పటికే కీలక నేతలఇళ్లకు చేరిన నగదు! రాజధానిలో ఓటుకు నోటు పంపిణీ షురూ అయ్యింది. కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే రూ.2 వేల నుంచి రూ.3 వేలు ఇస్తున్నారు....
Slider ప్రత్యేకం

గిరిజనేతరులకు పోడు పట్టాలు ఇప్పిస్తాం : సీఎం కేసీఆర్‌

Satyam NEWS
గిరిజనేతలకు సైతం పోడు భూముల పట్టాలు ఇప్పిస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. ములుగు నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా బడే నాగజ్యోతిని ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ...
Slider ప్రత్యేకం

విశాఖలో ప్రభుత్వ శాఖలకు భవనాలు కేటాయిస్తూ ఉత్తర్వులు

Satyam NEWS
కోర్టు తీర్పులు వ్యతిరేకంగా ఉన్నా మూడు రాజధానులపై జగన్ ప్రభుత్వం ముందుకు వెళుతూనే ఉన్నది. విశాఖలో 35 ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు భవనాలు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది....
Slider ప్రత్యేకం

గెలిచాక ఇళ్ల నిర్మాణానికే మొదటి ప్రాధాన్యం

Satyam NEWS
ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ రావు ప్రచారం తాను ఎమ్మెల్యేగా గెలిచాక ఇళ్ల నిర్మాణానికే మొదటి ప్రాధాన్యం ఇస్తానని ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మదన్ మోహన్ రావు తెలిపారు. మంగళవారం గాంధారి,...
Slider ప్రత్యేకం

మోసాల కాంగ్రెస్ కు వచ్చేది 20 సీట్లే

Satyam NEWS
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 30వ తేదీన జరిగే శాసనసభ ఎన్నికలలో మోసాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ 20 స్థానాలలో కూడా గెలిచే అవకాశం లేదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు....
Slider ప్రత్యేకం

స్కిల్ కేసులో చంద్రబాబుకు భారీ ఊరట

Satyam NEWS
స్కిల్ డెవలప్ మెంట్ స్కీం కు సంబంధించిన కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్. చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు అయింది. దాంతో ఒక్క సారిగా అధికార వైసీపీకి షాక్ తగిలినట్లయింది. చంద్రబాబునాయుడుకు...