Category : ప్రత్యేకం

ప్రత్యేకంహోమ్

స్వదేశీ న్యాయ శాస్త్రం కావాలి: చీఫ్ జస్టిస్

Satyam News
భారత రాజ్యాంగ విలువలు, సంస్థాగత వాస్తవాలు, భాషా వైవిధ్యం మరియు సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రూపుదిద్దుకున్న ఒక “స్వదేశీ న్యాయశాస్త్రాన్ని” (స్వదేశీ జురిస్ప్రుడెన్స్) అభివృద్ధి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి...
ప్రత్యేకంహోమ్

ఇన్‌స్టా పెద్దాయనకు చంద్రబాబు భరోసా….. సిద్దాంతంలో ఇంటరెస్టింగ్‌ సీన్‌!

Satyam News
పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలో సీఎం చంద్రబాబు నిర్వహించిన భారీ బహిరంగ సభ భూ రికార్డుల పంపిణీలో మైలురాయిగా నిలిచింది. మీ భూమి-మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా బ్లాక్‌చైన్...
ప్రత్యేకంహోమ్

కృత్రిమ గర్భనిరోధక పద్ధతులపై విముఖత

Satyam News
కృత్రిమ గర్భనిరోధక పద్ధతుల కన్నా సాంప్రదాయక గర్భనిరోధక పద్ధతులకు మాత్రమే భారతీయ మహిళలు ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ విషయం తాజా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-6) వెల్లడించింది. రిథమ్ పద్ధతి, విత్‌డ్రాయల్ పద్ధతి వంటి...
ప్రత్యేకంహోమ్

మరో సారి వంట గ్యాస్ ధర భారీగా పెంపు

Satyam News
దేశంలో సామాన్యుడిపై మరోసారి నిత్యావసరాల భారం పడింది. అంతర్జాతీయంగా చమురు సంక్షోభం, పశ్చిమాసియా (యుఎస్-ఇరాన్) యుద్ధ వాతావరణం కారణంగా దేశీయ వంటగ్యాస్ (ఎల్పీజీ) ధరలను ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెంచాయి. గృహ అవసరాలకు...
ప్రత్యేకంహోమ్

అమరావతి, విశాఖ నగరాల్లో స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్ మెంట్

Satyam News
రష్యన్ పారిశ్రామికవేత్తలు, మేనేజర్లు, ఫండ్ నిర్వాహకుల కన్సార్టియంతో ఏర్పాటైన యాండెక్స్ (Yandex) సంస్థ ఉన్నతస్థాయి బృందంతో ఏపీ మంత్రి నారా లోకేష్ మాస్కోలో భేటీ అయ్యారు. యాండెక్స్ టెక్ డిప్యూటీ సీఈవో అలెగ్జాండ్రా ష్కిపినా-సాంచెజ్,...
ప్రత్యేకంహోమ్

దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన కాక్‌రోచ్ జనతా పార్టీ నిరసన

Satyam News
‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమానికి భారీ స్పందన వచ్చింది. దేశ వ్యాప్తంగా ఎంతో ఆసక్తికరంగా ఈ నిరసన కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ఆన్‌లైన్...
ప్రత్యేకంహోమ్

యుద్ధ నేపథ్యంలోనూ వడ్డీ రేట్లను మార్చని ఆర్బీఐ

Satyam News
పశ్చిమాసియా యుధ్ధ వాతావరణ పరిస్థితుల్లో కూడా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) వరుసగా రెండోసారి కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకుండా యథాతథంగా కొనసాగించింది. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, ఇంధన...
ప్రత్యేకంహోమ్

కేరళ తీరాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు

Satyam News
దేశవ్యాప్తంగా రైతులు, ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు భారత భూభాగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో మరికొద్ది గంటల్లోనే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని దాటి భారత ప్రధాన...
ప్రత్యేకంహోమ్

మమత మేనల్లుడికి ఈడీ మరో సారి సమన్లు

Satyam News
పశ్చిమ బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మరో కొత్త తలనొప్పి ప్రారంభం అయింది. పార్టీలో ఒక వైపు చీలికతో రాజకీయ పరమైన ఇబ్బందులు ఎదుర్కుంటుంటే మరో వైపు అవినీతి ఆరోపణలలో విచారణ వేగవంతం...
ప్రత్యేకంహోమ్

ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం: 21 మంది మృతి

Satyam News
న్యూఢిల్లీ దక్షిణ ప్రాంతంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగి 21 మంది మరణించారు. మాలవీయ నగర్‌లో బుధవారం ఉదయం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో కనీసం 21 మంది మృతి చెందగా, వారిలో 10 మంది...