సినిమాహోమ్

‘పుష్ప’ కేసులో అల్లూ అర్జున్ కు నోటీసులు

#AlluArjun

సంచలనం సృష్టించిన హైదరాబాద్‌ సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నటుడు అల్లూ అర్జున్ కు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా సోమవారం కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని సమన్లు పంపినట్లు సమాచారం.

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ మృతి చెందగా, పలువురు గాయపడిన ఘటనపై నమోదైన కేసు ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించిన తదుపరి విచారణ కోసం కోర్టు అల్లు అర్జున్‌కు హాజరు కావాలని ఆదేశించింది.

ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు విచారణలు జరగగా, సంబంధిత అంశాలపై కోర్టు విచారణ కొనసాగిస్తోంది. సోమవారం జరిగే విచారణలో అల్లు అర్జున్ హాజరై తన వాదనలు వినిపించే అవకాశం ఉంది.

Related posts

శాఖమూరులో పొట్టి శ్రీరాముల విగ్రహావిష్కరణ

Satyam News

ఢిల్లీ ‘యశోభూమి’లో ఏపీ టూరిజం స్టాళ్లకు విశేష స్పందన

Satyam News

జగన్‌ చెవులు దద్దరిల్లేలా విజయవాడ ఉత్సవ్‌

Satyam News

అధికారంలో ఉంటే రెడ్లు లేక పోతే కాపులు..

Satyam News

గ్రూప్-1 ఆఫీసర్స్‌ మెడకు వైసీపీ పాపం..110 మందిపై బదిలీ వేటు.!

Satyam News

ఐ బొమ్మ ఆగినా పైరసీ ఆగలేదు…

Satyam News

Leave a Comment