సినిమాహోమ్

‘పుష్ప’ కేసులో అల్లూ అర్జున్ కు నోటీసులు

#AlluArjun

సంచలనం సృష్టించిన హైదరాబాద్‌ సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నటుడు అల్లూ అర్జున్ కు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా సోమవారం కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని సమన్లు పంపినట్లు సమాచారం.

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ మృతి చెందగా, పలువురు గాయపడిన ఘటనపై నమోదైన కేసు ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించిన తదుపరి విచారణ కోసం కోర్టు అల్లు అర్జున్‌కు హాజరు కావాలని ఆదేశించింది.

ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు విచారణలు జరగగా, సంబంధిత అంశాలపై కోర్టు విచారణ కొనసాగిస్తోంది. సోమవారం జరిగే విచారణలో అల్లు అర్జున్ హాజరై తన వాదనలు వినిపించే అవకాశం ఉంది.

Related posts

షర్మిల పై ఘాటు వ్యాఖ్యలు చేసిన గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు

Satyam News

పార్టీ జెండా గద్దె నమూనా ఆవిష్కరించిన కవిత

Satyam News

విజ‌య‌వాడ‌,విశాఖ మెట్రో రైల్ టెండ‌ర్లు

Satyam News

కొత్త సినిమాలతో మళ్లీ కలకలం రేపుతున్న ఐబొమ్మ

Satyam News

ఇజ్రాయెల్ తో మన బంధం పటిష్టమైనది

Satyam News

రేవంత్ రెడ్డి ది తుగ్లక్ పాలన

Satyam News

Leave a Comment